లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్
కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు”
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
“లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ.
ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న కక్షిదారులు – ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.తేలికపాటి కేసులు, సామాజిక తగాదాలు, కుటుంబ వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ ద్వారా శాశ్వత పరిష్కారాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఈ లోక్ అదాలత్లో రాజీ పర్చగలిగే కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు
సివిల్ తగాదాలు
ఆస్తి విభజన, కుటుంబ నిర్వహణ కేసులు
రోడ్డు ప్రమాద పరిహార కేసులు
చిన్నచిన్న దొంగతనాలు
వైవాహిక వివాదాలు
డ్రంక్ అండ్ డ్రైవ్
బ్యాంకు రికవరీలు
టెలిఫోన్, విద్యుత్ బిల్లుల తగాదాలు
చెక్ బౌన్స్ కేసుల
“రాజీ మార్గం... రాజమార్గం” అంటూ, ఇద్దరూ గెలిచే మార్గమే రాజీ మార్గమని, చిన్నపాటి విషయాల్లో కక్షలు పెంచుకోకుండా శాంతి పూర్వకంగా పరిష్కారానికి వస్తే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఎస్సై వేలేరు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)