సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు):
కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించిన ఘటన సోమవారం ధర్మపురి పట్టణంలో కలకలం రేపింది వ్యక్తి ఆత్మహత్యయత్నానికి సంబందించిన సమాచారం అందుకున్న ధర్మపురి పోలీస్ సీఐ రామ్ నర్సింహా రెడ్డి హుటాహుటిన తన సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలను కాపాడి ధర్మపురి సిఐ పలువురి మన్ననలను అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో గడిపెళ్లి గోపి (గోపాల్) (42) సంవత్సరాలు ధర్మపురి నివాసుడు, తన భార్యతో కుటుంబ విషయంలో గొడవపడి ధర్మపురి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోపోగా సమాచారం అందుకున్న ధర్మపురి సి.ఐ ఎ.రామ్ నర్సింహ రెడ్డి వెంటనే స్పందించి, హుటాహుటిన పోలీస్ సిబ్బంది యుక్తంగా అక్కడకు వెళ్లి, ఫైర్ ఇంజన్ పిలిపించి, ఫైర్ ఇంజన్ లో వున్న వైర్లెస్ మైక్ తో తన కూతురు మరియు భార్యతో అతనితో మాట్లాడించి సిఐ రామ్ నర్సింహా రెడ్డి సైతం అతనితో మాట్లాడి, తనకు నచ్చచెప్పిగా అతడు ఎట్టకేలకు సుమారు ఒక గంటన్నర తరువాత టవర్ పైనుంచి కిందికి దిగాడు,
వెంటనే అతన్ని సిఐ పోలీస్ వాహనంలో స్తానీక ప్రభుత్య హాస్పిటల్ తరలించి, చికిత్స అందించారు. ధర్మపురి సిఐ ఎ.రాంనర్సింహ రెడ్డి సమయస్ఫూర్తి తో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడినారని స్థానికులు సిఐ రామ్ నర్సింహా రెడ్డి తోపాటు, పోలీస్ సిబ్బందిని, ఫైర్ సిబ్బందిని ధర్మపురి పట్టణ వాసులు అభినందించినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
