గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వాలంటీర్ బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించారు. 9 జూన్ నుంచి 15వ జూన్ వరకు నిర్వహిస్తున్న సర్జన్స్ వీక్ సెలబ్రేషన్స్ సందర్బంగా తెలంగాణ చాఫ్టర్ అసోసియేషన్ ఆప్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తో కలసి ఈ బ్లడ్ క్యాంప్ ను నిర్వహించినట్లు జనరల్ సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.రాజారామ్ తెలిపారు. సర్జన్లు కేవలం ఆపరేషన్ థియేటర్లకే పరిమితం కాకుండా, సామాజిక సేవలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడే బ్లడ్ డోనేషన్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్జికల్ రిజిస్ర్టార్ డా.సీహెచ్ సంతోష్ బాబు, ప్రొ.డి.శ్రీనివాస్,డా.ఎం.శ్రవన్ కుమార్, డా.జీ.జగదీశ్వర్ గౌడ్,డా.బీ.రాజు,ఆర్ఎంవో లు డా.రజని, డా.కళ్యాణ్ చక్రవర్తి,డా.నవీన్, డా.నాజీమ్,డా.మీనాక్షి,డాక్టర్ యోగేందర్ పీజీ వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.
