క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసం స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నారని అన్నారు .
అత్యధిక సాంకేతికతతో క్రీడ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
క్రీడల ప్రోత్సాహానికి బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారని, జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా ను దృష్టిలో ఉంచుకొని నూతన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని , టి ఆర్ నగర్,జగిత్యాల మున్సిపల్ నూకపల్లి ఏరియాలో ప్రభుత్వ భూమి ఉందని మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
నిత్యం శ్రమ, ఒత్తిడితో ఉండే ఉపాధ్యాయులు పోలీసులు క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్ నాయకులు దామోదర రావు, ఆడవాల లక్ష్మణ్, తోట మల్లికార్జున్, కూసరి అనిల్, డిష్ జగన్ ,పంబాల రాము,
రౌతు గంగాధర్,శ్రీధర్ రావు,గిరి, ప్రభాత్ రంగుమహేష్, ములాసపు మహేష్,ఏనుగుల రాజు, రవిశంకర్ ,జంగిలి శశి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
