భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం

On
భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం

ప్రభుత్వ విప్ అడ్లూరి...జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

గొల్లపల్లి ఎప్రిల్ 21 (ప్రజా మంటలు):

 ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ ఓ ఆర్ చట్టం భూభారతి భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం  భూ భారతి చట్టమని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం గొల్లపల్లి మండలంలోని. రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ లో  లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని తెలిపారు.

భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం  రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్  లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు.

భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ భూభారతి చట్టంలో మ్యుటేషన్లు ఆటోమేటిక్ గా అవుతాయని ,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. భూ భారతి అంశాలను రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.  భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
రైతులకు మేలు జరిగేలా భూ వివాదాలు లేని చట్టంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆకాశము లేదని తెలిపారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూ భారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

IMG_20250421_194423
జగిత్యాల  రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్ మాట్లాడుతూ భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై  రైతులకు అవగాహనకల్పించారు.గతంలో ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని,  భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని ,గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని ,ఇప్పుడు మూడంచెల  అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను  పరిశీలించు కోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్, తాసిల్దార్ వరందన్, మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, నాయబ్ తాసిల్దార్ వినోద్, మండల ప్రత్యేక అధికారి కిరణ్, ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఎంపీఓ సురేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు,మరియు మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి  గొల్లపల్లి మే 14  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె గ్రామంలో బి బి కే బొమ్మెన కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించే  క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి టాస్క్ వేసి బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఐపీ బిల్డింగ్ వెనుక అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి    సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు):: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (55-60 ఏండ్ల వయసు)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టర్లు...
Read More...
Local News 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ వేములవాడ మే 14 ( ప్రజా మంటలు)    దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఐదు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి .కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించారు....
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి గోవింద పల్లె చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు . బసంత్ ఠాకూర్ , తండ్రి: బల్ సింగ్ వయస్సు: 29...
Read More...
Local News 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్... 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...  జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేసి జైలు కు తరలించిన జగిత్యాల పట్టణ పోలీసులు                     జగిత్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో సోమవారం రాత్రి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్...
Read More...
Local News 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు సలహాల కోసం బుధవారం 14వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం పేరిట కార్యక్రమం జరుగును .    ఈ అవకాశాన్ని జిల్లా ప్రయాణికులు వినియోగించుకోవాలని సమస్యలు సలహాల కొరకు 99 59...
Read More...