మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి
మెటుపల్లి ఎప్రిల్ 11:
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ హాజరయ్యారు.
తులగంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, న్యాయవాది తుల రాజేందర్.విగ్రహానికి పూలమవేసి నివాళులు అర్పించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్ర.కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు మగ్గిడి వెంకట్ నర్సయ్య, దయరాజా రామ్, జిల్లావెంకటేశ్వర్లు, సుమలత,పడిగెల శ్రీనివాస్ తెడ్డు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పూలే తన 21 ఏటనే ఆనాడు నెలకొన్న అంటరానితనం, సాంఘిక వివక్షత కు వ్యతిరేకంగా పోరాడి సామాజిక విప్లవబాట లో అనేకనూతన ఒరవడిలకు శ్రీకారం చుట్టారని, సావిత్రీభాయ్ పులేను మహిళా ఉపాధ్యాయురాలిగా చేసి మహిళా విద్యప్రదాతలుగా సమాజానికి కొత్త వెలుగును ప్రసాదించారని వక్తలు కొనియాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
