చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

On
చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

సికింద్రాబాద్ ఏప్రిల్ 08 (ప్రజామంటలు)

సనతనగర్ నియోజకవర్గం లోని, బన్సీలాల్ పేట్ డివిజన్, కట్టెలమండిలో సౌరవ్, అన్షు జైస్వాల్, తండ్రిగారైన దివంగత రాధేశ్యామ్ జైస్వాల్  స్మృత్యార్థం చలివేంద్ర కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సనతనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. కోటా నీలిమ  ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు.  ఈ చలివేంద్ర కేంద్రం ముఖ్య ఉద్దేశం ప్రజలకు మంచి శుద్ధమైన తాగు నీరు అందించడమేనని, దానాల్లోకెల్లా జలదానం శ్రేష్టమైనదని డా.నీలిమ అన్నారు. మండుటెండలలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకువచ్చిన సౌరవ్, అన్షులను ఈ సందర్భంగా కొనియాడుతూ వారి తండ్రిపేరు చిరస్మరణీయమౌతుందని అన్నారు. కార్యక్రమంలో బన్సీలాల్‌పెట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి చందయ్య పల్లిలో మిన్నంటిన రైతుల రోదనలు బాధిత రైతులను ఆదుకోవాలని ప్రజల విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 06 (ప్రజా మంటలు):  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్ షాక్ తో మృత్యు వాత పడ్డాయి.   గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసంబియ్యాల...
Read More...
Local News 

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్ జిల్లాలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై పటిష్ట నిఘా: ఎస్పీ మహేష్ బి.గితే  సిరిసిల్ల ఏప్రిల్ 06: గంజాయి అక్రమ రవాణా కేసులో MD. హమ్మద్ అనే వ్యక్తిపై జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కాగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో...
Read More...
Local News 

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్     ▪️బీర్పూర్ మే 5(ప్రజా మంటలు)మండలంలోని కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దావాఖానాను, 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   ▪️తాళ్ళ ధర్మారం గ్రామంలో 20లక్షలతో  పల్లె దవాఖానా నిర్మాణ పనులను...
Read More...
Local News 

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోగత 10 రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. విద్యార్థినీ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.                                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ         జగిత్యాల మే 6(ప్రజా మంటలు)    రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధిని, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమ య్యాయి అని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల జగిత్యాల...
Read More...
Local News  State News 

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గుడుంబా బాధిత యువకులు గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలో  అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి గుడుంబా...
Read More...
Local News 

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని   బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం   గొల్లపెల్లి మే05 (ప్రజా మంటలు):  అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పౌరాణికంలోనిరామాయణంలో రాముడి పాత్ర అంత కల్పితం అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాహుల్ మానసిక పరిపక్వతకు నిదర్శనం అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం,విమర్శించారు.హిందుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగ చేసుకున్న రాహుల్...
Read More...
Local News 

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు): రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు  పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :   పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం  రిహాబిలిటేషన్ సెంటర్ లో  ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి  అల్లు అరవింద్ పరామర్శించారు.   దాదాపు...
Read More...
Local News 

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం తొలగించాలని విద్యుత్ అధికారికి మహిళల వినతి పత్రం  గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పక్కనే ఉన్న కాలనీవాసులు 11 కె.వి విద్యుత్ వైరులు ఇండ్లపై నుండి విద్యుత్ వైర్లతో బిక్కిబిక్కి మంటున్న కాలనీవాసులు ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదం తెలిసిన విషయమే వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు  బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్    భూ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                                         జగిత్యాల మే 5(ప్రజా మంటలు ) సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను...
Read More...