మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు - ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్

On
మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై  కేసు నమోదు  - ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్

మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు

ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్

జగిత్యాల మార్చ్ 26 (ప్రజా మంటలు) :

ప్రేమ, పెళ్లి పేర మైనర్ బాలికను లోబర్చుకొని, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసను చేసిన ఇద్దరు యువకులపి వివిధ నేరాలకింద కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పీఎస్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

 

బాధితురాలు మైనర్ బాలిక 10వ తరగతితో తన చదువును నిలిపివేసి, వారి ఇంట్లోనే ఉండిపోయిందని,  2018-19 సంవత్సరంలో ప్రేమ్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడగా, ప్రేమ్ వారి స్నేహాన్ని దుర్వినియోగం చేసుకుని, ప్రేమ సాకుతో బలవంతంగా లోబర్చుకొని, ఆమెను గంజాయికి బానిశాను చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులకు మోజు తీర్చుకొని ఆమెను వదిలేయగా, గంజాయికి అలవాటుపడిన బాడితురాలు మరో వ్యక్తిత్వ పరిచయం పెనహకుకొని అదే తప్పుడు దారిలో వెళ్ళిందని, మరికొంత కాలానికి మరో మైనర్ బాలునితో సంబందాలు పెట్టుకొందని, ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో ఆమె అసలు విషయం తల్లి దండ్రులకు తెలపడంతో, వారు ఆమెను మాడకద్రవ్యాల  పోలీసులు తెలిపారు.

   ఆమె మత్తుకు బానిసైందని, ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆమెను మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రంలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడి నుంచి ఆమెను ప్రభుత్వ సురక్షిత గృహంలోకి మార్చారు.

         విచారణలో, తల్లిదండ్రులు, సిడబ్ల్యుసి అధికారులు, మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రం అధికారుల వాంగ్మూలాల ప్రకారం,నిందితులు ఆమెను మత్తులో బలవంతం చేసి, వివిధ ప్రదేశాలలో వేర్వేరు సమయాల్లో లైంగికంగా వేధించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.

నిందితులు ఆరెల్లి ప్రేమ కుమార్,సారపాక వెంకటేశ్ లతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న(సీసీఎల్) బాలున్ని,  పట్టుకొని వారి నుండి కొంత ఎండు గంజాయిని కూడ స్వాధీనం చేసుకొని, కోర్టులో ప్రవేశ పెట్టగా, ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్ కు, ఒకరిని  వారిని బాల నెరస్తుల కేంద్రానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

Tags

More News...

Local News 

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు 

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు  జగిత్యాల సెప్టెంబర్ 3) ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో రెడ్ బుల్స్ యూత్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద బుధవారం సాయంత్రం మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనం చేశారు. అమ్మవారి నామస్మరణతో మంటపమంతా...
Read More...
Local News 

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ 

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ  జగిత్యాల సెప్టెంబర్ 3( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి శ్రీ లలితా నారాయణ రెసిడెన్సీల కుటుంబాల వారిచే బుధవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో గణేశ మంటపం రెసిడెన్సి ఆవరణ అంతా మారుమోగింది. కుంకుమార్చన అనంతరం పాల్గొన్న మహిళలకు తీర్థ ప్రసాద...
Read More...

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు ( రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి సెప్టెంబర్ 03:సుప్రసిద్ధ గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీర్ధ మైన ధర్మపురి క్షేత్రంలో, భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వ దిన వేడుకలను బుధవారం సాంప్రదాయ రీతిలో వైభవంగా జరుపుకున్నారు. దీనినే వామన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు విష్ణువు నిద్రకు ఉపక్రమించి, బాద్రపద...
Read More...
Local News 

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు కరీంనగర్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): వినాయక చవితి నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని, స్థానిక జ్యోతినగర్ లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయక చవితి నుండి నేటి వరకు ప్రతి దినం విద్యార్థులచే పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడికి విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి విద్యా సద్బుద్ధి కలగాలని భగవంతుణ్ణి...
Read More...
Local News  State News 

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 03 ( ప్రజామంటలు) : బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసిన విషయంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బుధవారం బోయిన్‌పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై...
Read More...
State News 

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత 

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత  హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రస్తుతానికి బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశా... ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేసా..!మా అమ్మను కలవలేక పోతున్న అదొక్కటే బాధ..నేను భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై బీసీ బిడ్డలతో.. సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులతో.. జాగృతి నాయకులు కార్యకర్తలతో చర్చించే...
Read More...
State News 

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి 

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి  కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి తో హరీశ్ కుమ్ముక్కైనట్లు ఆరోపించారు.ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. వారి ప్రకటనలు: కవిత ప్రెస్ మీట్.... ఒకే విమానంలో రేవంత్‌తో కలిసి హరీష్‌ ప్రయాణించారు, రేవంత్‌కు హరీష్‌రావు...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా హరీష్ రావు వల్లే జగ్గారెడ్డి,విజయశాంతి, డా.విజయరామారావు, ఈటెల పార్టీ వీడారు - కవిత  రేవంత్ రెడ్డి తో కుమ్మక్కు - అందుకే వీరిపై కేసులు ఉండవు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? సంతోష్ రావు క్లాస్మెంట్ అందుకే వీటి అవినీతిపై కేసులు లేవు మహిళా నాయకులు నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ - స్వాగతం  హైదరాబాద్...
Read More...
Local News 

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు రెండు నెలల్లో 54 రాళ్ళ దాడి కేసులు నమోదు సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లు రువ్విన వారిపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వారిపై రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) కఠిన చర్యలు చేపట్టింది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం...
Read More...
Local News 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ జగిత్యాల /మెట్పల్లి సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)   గణేశ్ నిమజ్జనO శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్  అన్నారు.  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తో కలిసి...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 2 ( ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు,...
Read More...
Local News 

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం పోస్టర్ ఆవిష్కరించిన  హైడ్రా కమిషనర్ రంగనాథ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 02  (ప్రజామంటలు) : ఫిల్మ్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి సత్కరించడానికి ఎఫ్ టీ పి సి -ఇండియా (ఫిల్మ్ టెలివిషన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ వేడుకలు...
Read More...