Category
Local News
Local News 

గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్ 

గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్  హైదరాబాద్ జూన్ 15: జగిత్యాల జిల్లా కోరుట్ల లో నిన్న  గణేష్ విగ్రహాల తయారీలో షార్ట్ సర్క్యూట్ లో గాయపడ్డ యువకులను హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో ఈరోజు  కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. డాక్టర్స్ తో మాట్లాడి యువకులకు మెరుగైన చికిత్స అందించలని కోరారు.ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన...
Read More...
Local News 

మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం    సికింద్రాబాద్, జూన్ 15 ( ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫొరం అట్లాంట చాఫ్టర్ సౌజన్యంతో స్వయం ఉపాధి ప్రొగ్రాంలో భాగంగా సుభిక్ష అగ్రి ఫౌండేషన్ మహిళలకు ఆర్థిక సహాయం అందించినట్లు TDF ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కోసం మహిళలకు రూ1, 27,500 చెక్కును...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని  కలెక్టర్ పరామర్శ

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని  కలెక్టర్ పరామర్శ గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్  జగిత్యాల జూన్ 14 ( ప్రజా మంటలు) కోరుట్ల పట్టణ మెట్ పల్లి రోడ్డులో గల  వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. భారీ వినాయక విగ్రహాలను ఒక చోటి నుండి మరో చోటికి తరలిస్తుండగా 33 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం...
Read More...
Local News 

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ హైదరాబాద్ జూన్14 (ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి 19వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన కరపత్రికను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు శ్రీశ్రీశ్రీ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే గడ్డి అన్నారం దిల్ సుఖనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఆవిష్కరించారు....
Read More...
Local News 

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు) వర్ధమాన కవులు, కవియిత్రులను ప్రోత్సాహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమమే కవి ఇంటికి కళాశ్రీ అని ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవయిత్రి రుద్రoగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించటం అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు అన్నారు.   కళాశ్రీ ఈశ్వరమ్మ ఈ...
Read More...
Local News 

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి భీమదేవరపల్లి జూన్ 15 (ప్రజామంటలు) : స్నేహం చిరకాలం నిలిచే బంధం అని మరోసారి నిరూపితమైన సందర్బంగా, ముల్కనూర్‌లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌ ఒక భావోద్వేగ వేదికగా మారింది. 2006-07 విద్యా సంవత్సరంలో శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, 18 సంవత్సరాల వేడుకను ఆదివారం సమ్మేళనంగా...
Read More...
Local News 

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)    జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆవో గావ్ చలో కార్యక్రమం లో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామాన్ని దత్తత గ్రామంగా  తీసుకొని గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముఖ్యఅతిథిగా  పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...
Local News 

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్. 

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్.  ఎల్కతుర్తి జూన్ 15 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంఎల్కతుర్తి మండలంలోని జగన్నాథ్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించినటువంటి ఇల్లందుల సుధాకర్ వారి భార్య అయినా భాగ్య గారిని పరామర్శించి 50 కిలోల బియ్యం తో పాటు ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధవుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్....
Read More...
Local News 

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్.

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్. -ఘనంగా 14  వ ప్రపంచ వయోధికులపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం    జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు): వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని  జగిత్యాల డివిజన్  రెవెన్యూ  అధికారి పులి మధుసూదన్ గౌడ్  అన్నారు.ఆదివారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్...
Read More...
Local News 

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి- స్కై ఫౌండేషన్

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి-  స్కై ఫౌండేషన్ సికింద్రాబాద్,  జూన్ 15 ( ప్రజా మంటలు):: హైదరాబాద్ సిటీ లోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాతులపై దుర్భర జీవితం గడుపుతున్న  అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత నివాసం, పని కల్పించాలన్నారు. ఆదివారం ఫుట్ పాత్ లపై నివసిస్తున్న సంచార జాతుల వారికి దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్స్...
Read More...
Local News 

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.    ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, యామపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు.   ఇబ్రహీంపట్నం జూన్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలో ని వర్షకొండ,యామపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ...
Read More...
Local News 

ట్రస్మా ముషీరాబాద్ శాఖ  ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా 

ట్రస్మా ముషీరాబాద్ శాఖ  ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా  సికింద్రాబాద్  జూన్ 15 (ప్రజా మంటలు):: తెలంగాణ రికగ్నైజ్ డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) ముషీరాబాద్ మండల శాఖను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కోశాధికారి జై సింహ గౌడ్ లు ఆదివారం నియమించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్.సందీప్ కుమార్ గుప్తా, జనరల్ సెక్రెటరీగా పీ.మహేష్, కోశాధికారిగా ఆర్.రాజేశ్వరి నియమితులయ్యారు. ఈ...
Read More...