ఎంపీ కృష్ణయ్య బిసి సత్యాగ్రహానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు
హైదరాబాద్ ఆగస్టు 25 (ప్రజా మంటలు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అమెరికాలో ఉన్న కల్వకుంట్ల కవిత సూచనల మేరకు తెలంగాణ జాగృతి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దల చర్యలను బట్టి స్పష్టమవుతున్నది. అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లులు పాస్ చేయడం మినహా 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఉన్న ఏ ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు.అసలు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరలేదు.. గవర్నర్ను కలిసి ఆర్డినెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీలో పెడితే న్యాయపోరాటం చేయలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు' అని ప్రకటనలో కవిత
More News...
<%- node_title %>
<%- node_title %>
కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా
