వ్యక్తి పై దాడి చేసిన కేసులో నిందితులకు ఒక సంవత్సరం కాలం పాటు సత్ప్రవర్తనతో ప్రొబిషనర్ ఆఫీసర్ సూపర్ విజన్ లో ఉండాలి
జగిత్యాల ఆగస్ట్ 11 ( ప్రజా మంటలు)
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల ధర్మారం చెందిన గంధం హరీష్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. తేదీ 5-8-2019 రోజున హరీష్ యొక్క అన్న కొడుకు అయిన దినేష్ ను అతని స్నేహితులు సిరిపురం బ్రిడ్జి వద్ద కొడుతున్నారని ఫోన్లో తెలుపగా అక్కడికి చేరుకున్నా హరీష్ అట్టి గొడవను ఆపే క్రమంలో నిందితులైన ఎర్ర అక్షయ్, గడ్డం సాయి వంశీ, కతెరపాక రామకృష్ణ, తడక రవి లు బండరాళ్లతో, కర్రలతో కొట్టగా హరీష్ కి మరియు అతని అన్న కొడుకు దినేష్ కు గాయాలు కావడం జరిగింది.
హరీష్ యొక్క ఫిర్యాదు మేరకు బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు లో హాజరు పరచగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి R.లావణ్య,Prl.District & Magistrate,Jagtial నలుగురు నిందితులు ఒక సంవత్సరం కాలం పాటు సత్ప్రవర్తనతో ఉంటూ ఎలాంటి గొడవలకు పోకుండా ప్రొబిష్నరీ ఆఫీసర్ సూపర్ విజన్ లో ఉండాలి అని తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
