కొండగట్టులో కోతులకు భవిష్యత్తులో శాశ్వత ఆహారం అందించడానికి  రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థుల ముందడుగు

On
కొండగట్టులో కోతులకు భవిష్యత్తులో శాశ్వత ఆహారం అందించడానికి  రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థుల ముందడుగు


మల్యాల ఆగస్టు 7 ( ప్రజా మంటలు)

కొండగట్టు ప్రాంతంలో కోతులకు శాశ్వత ఆహారం అందించాలని ఒక సదుద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు నేచర్ లవర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అల్లనేరేడు ,రేగు, సీతాఫల్ ,మేడి, చింత లాంటి అనేక రకాల 500కు పైగా పళ్ళ మొక్కలను ఈరోజు నాటడం జరిగింది  మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు మొక్కలు నాటే  కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి దర్శనానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు ఆ క్రమంలో చాలామంది  ప్రతిరోజు కోతులకు ఆహారాన్ని అందించినప్పటికీ వాటికి సరిపోయేంత ఆహారం లభించకపోవడం లేదా ప్రతిరోజు  భక్తులు ఆహారాన్ని అందించకపోవడం ద్వారా అడవిలో ఉండాల్సిన వానరాలు ప్రజా క్షేత్రంలోకి వస్తున్నాయి ఇలా రోడ్లపైకి రావడం వల్ల యాక్సిడెంట్ రూపంలో గానీ సరియైన ఆహారం లభించకపోవడం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది.

పూర్వకాలం నుండి అన్ని పురాణాల ప్రకారం కోతుల నుండి మనుషులుగా మారిన మనం ప్రతిరోజు ఎన్నో అవసరాల నిత్య అటవీ ప్రాంతాలను నరికి వేస్తూ అటవీ ప్రాంతాలలో లభించే పళ్ళ మొక్కలను మానవ అవసరాల నిమిత్తం వాటిని నరికి వేయడం ద్వారా రాబోయే రోజులలో వాటికి ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది.

భవిష్యత్తులో రాబోయే కారణాన్ని గుర్తించి ముందుగానే నేచురల్ లవర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా శాశ్వతంగా కోతులకు ఆహారాన్ని అందించాలంటే ఇప్పటినుండే అడవి ప్రాంతంలో వివిధ రకాల పళ్ళ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే అవి రాబోయే రోజులలో కోతులకు సరిపోయే ఆహారాన్ని అందించడానికి వీలవుతుందని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ఎస్వి విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ  మరియు రామకృష్ణ విద్యాసంస్థల డైరెక్టర్ పి నరేష్  రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రాజేందర్   చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముసిపట్ల రాజేందర్  మరియు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి  మరియు నేచర్ లవర్ ఫౌండేషన్ నిర్వాహకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులుగులాం మొయినుద్దీన్ F.R.O,Kodimial
సునీల్ కుమార్,supdt, kondagattu temple
R . మోనిక Dy.R.O kondagattu
T.రత్నమ్మ F.S.O
E.ప్రవీణ్ కుమార్,F.B.O, Muthyampet 
G.రాజేశం ,F.B.O
And base camp watcher N.మహేందర్ కొండగట్టు దేవస్థాన సూపర్ ఇండెంట్ సునీల్  అందరూ సంయుక్తంగా కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతీ సంవత్సరము ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి విద్యా సంస్థ తీసుకుని సంవత్సరంలో ఒకరోజు ప్రతి విద్యార్థిచే ఒక మొక్క నాటించే కార్యక్రమాన్ని తీసుకోవాలని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నేచర్ లవర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుండాలని కోరారు.

ఈ సందర్భంగా నేచర్ల వారు ఫౌండేషన్ నిర్వాహకులునేచర్ లవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ వంకాయల డ్రస్టీ బొద్దుల శ్రవణ్ కుమార్ కార్యదర్శి రామ్ కిషన్ ప్రచార కార్యదర్శి మీనాక్షి వంకాయల జ్యోతి లతోపాటు ప్రముఖ సామాజికవేత్త కోటా శ్యాం కుమార్ తదితరులు  మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా సులువు కానీ వాటిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ వాటికి సరియైన సమయంలో నీటిని అందిస్తూ  మొక్కలను కొన్ని రోజుల వరకు కాపాడినప్పుడే అది చెట్టు గా ఎదుగుతుంది అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము

తాము చేసే ఈ ప్రయత్నంలో మీ వంతుగా ఎవరైనా దాతలు ఉంటే నేరుగా మమ్ములను సంప్రదించి లేదా మా ఫోన్ నెంబర్ 8331053474 ద్వారా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా కానీ మాకు చేయూతనివ్వాలని కోరారు.

Tags

More News...

National  State News 

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు న్యూఢిల్లీ ఆగస్టు 10: CBSE తీసుకున్న పెద్ద నిర్ణయం వల్ల, ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు ఓపెన్ బుక్ తో పరీక్ష రాయగలరు;CBSE తదుపరి విద్యా సంవత్సరం 2026-27 నుండి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఓపెన్ బుక్ అసెస్‌మెంట్ (OBA) పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద, విద్యార్థులు భాష, గణితం, సైన్స్...
Read More...
Local News  State News 

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):   జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను...
Read More...
Local News  State News 

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి తెలంగాణ జాగృతి...
Read More...
Local News 

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్, ఆగస్టు 10 (ప్రజా మంటలు):  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని మెట్టుగూడ వద్ద గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడ మెట్రో పిల్లర్ నంబర్ 1084 వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 55- 60) డెడ్‌బాడీ పడి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు వెళ్లి...
Read More...
Local News  State News 

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు   వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్‌లు వ‌చ్చే ప్రమాదం  వీటిని జాగ్రత్తగా గ‌మ‌నించి స‌త్వర చికిత్సలు అందించాలి    లేనిప‌క్షంలో ప్రాణాల‌కే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం    ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెస‌ర్‌ సుర్జీత్ సింగ్‌  సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ఉండే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌య‌టి నుంచి వ‌చ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది....
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు సికింద్రాబాద్  ఆగస్టు 10 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై దుర్భర జీవనం గడుపుతున్న అనాధలకు, నిరాశ్రయులకు మేము ఉన్నాము.. అని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్లు అండగా నిలిచారు. రక్షాబంధన్ పండుగ వేడుకల సందర్భంగా అందరూ వేడుకలు చేసుకుంటుంటే అనాధల వద్దకు వెళ్లిన వీరు మీకు మేము  ఉన్నామని అంటూ...
Read More...
National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...