శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు
On
సికింద్రాబాద్, జూలై 28 (ప్రజామంటలు ):
సికింద్రాబాద్ పద్మారావునగర్ వాకర్ టౌన్ శ్రీసాయిబాబా టెంపుల్ పక్కనున్న శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. ఈసందర్బంగా శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పలహార బండి ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, వివిద రకాల వేషాధారాణాలతో కళాకారులు అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎం.సాయిరాం చారి, ఎం.హరిబాబు చారి, భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
Published On
By From our Reporter
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
Published On
By From our Reporter

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
Published On
By From our Reporter

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By From our Reporter

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
Published On
By From our Reporter

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి
Published On
By From our Reporter

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
Published On
By Siricilla Rajendar sharma
