ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని శ్రీ పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం లో వేముల రాంరెడ్డి చే జరుగుతున్న భగవద్ గీత శిక్షణ తరగతులు 10 వ రోజు ఘనంగా ముగిశాయి.
శనివారం ,14 వ అధ్యాయంలోని గుణత్రయ విభాగయోగము గురించి ఆచార్యులు రాంరెడ్డి చాలా చక్కగా తనదైన శైలిలో తాత్పర్య సహితంగా, ఒక్కొక్క పదాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ,వారు మధ్య, మధ్య,ఎన్నో అడ్డ కథలు, సామెతలు చిన్నకథలు, హాస్య చలోక్తులు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతుంటే, నవ్వుల జల్లులు కురిపిస్తుంటే శ్రోతలు ఆనందంగా హాయిగా నవ్వడం కనిపిం చింది .
ఆచార్యులు చెప్పే సంస్కృత శ్లోకాలను ఎంతో శ్రద్ధతోవినడం పటించడం, ఈ సంస్కృత శోకాల్ని తప్పకుండా నేర్చుకోవాలనే తపన మహిళల్లో కనిపిం చిందని తెలిపారు. ఈ భగవద్గీత శిక్షణా తరగతుల వల్ల,వీటిని నేర్చుకోవడం వల్ల, సమాజానికి మేలు కలుగుతుందని మానసిక ఉల్లాసం వస్తోందని, అంతరాత్మ శుద్ధి అవుతుందని, వాక్ శుద్ధి కలుగుతుందని, ప్రతినిత్యం ఈ భగవద్గీత శ్లోకాలు చదవాలనీ అన్నారు. ఈ నాటి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని భగవద్గీత యొక్క
ప్రాసశాస్త్యా న్నీ వివరించారు.
ఈనాటి కార్యక్రమంలో నారాయణదాసు ఆశ్రమ ప్రధాన అర్చకులు ఉమాశంకర్, శివ ప్రియ, నిర్వాహకులు ఎలగందల కైలాసం, నూనె కుమార్, మార రాజేశం, కటుకం సురేష్, మరియు వ్యాఖ్యాతగా పాం పట్టి రవీందర్ వ్యవహరించారు. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం మాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
