కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఎర్రబెల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వేలేరు జూలై 10 (ప్రజామంటలు) : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైన దేవులపల్లి మల్లమ్మ, రేణ లలిత, సర్ధ నర్సమ్మ, నాగవెల్లి రాణి, పటేరు సుజాత, ఎగ్గడి రమ మండల గిర్ధావర్ సమక్షంలో చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ ముద్దసాని వరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కాలేరు శ్రావణ్ కుమార్, దస్తరి శ్రావణ్ కుమార్, నలివెల దిలీప్, దస్తరి దయాకర్, రేణ ప్రవీణ్ కుమార్, దోనికెల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

రికార్డు ప్రయాణంతో నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ కడల్స్ బృందం

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి
