పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలి బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి

On
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలి  బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి


కరీంనగర్ జూన్ 23 ( ప్రజా మంటలు)
       

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్  కి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ అందలేదని 2021-22 సంవత్సరం నుండి జిల్లా బీసీ సంక్షేమ శాఖలో 114 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనితో చివరి సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు యాజమాన్యాలు  సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అన్నారు.గత మూడు సంత్సరముల నుండి  ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల  
చేయకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం మాత్రం  నిధులు విడుదల అని ప్రకటన ఇస్తుందే తప్ప అవి కళాశాలలకు మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు మాత్రం గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులను అలాగే యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి,బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శులు రోహిత్, చింటు,అజయ్,సాయి,తదితర బిసి విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  Crime 

జగిత్యాల జిల్లాలో దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

జగిత్యాల జిల్లాలో దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ పోలీసుల అదుపులో 8 మంది జగిత్యాల జూలై 23: జగిత్యాల జిల్లాలో దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసి,తులం పావు బంగారం, రెండు కార్లు , 2 మోటార్ సైకిల్, 8 స్మార్ట్ ఫోన్ లు స్వాదినం చేసుకొన్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వీరి నుండి 1)...
Read More...
Local News 

ఎర్రబెల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల వనభోజనాల ఉత్సవం

ఎర్రబెల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల వనభోజనాల ఉత్సవం  ఎర్రబెల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల వనభోజనాల ఉత్సవం వేలేరు, జూలై 24 (ప్రజా మంటలు):వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలు వనభోజనాలు వైభవంగా జరుపుకున్నారు. సుమారు 80 మంది మహిళలు రెండు వివోల నుండి పాల్గొని, సాంప్రదాయ క్రీడలు, పాటలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. బతుకమ్మ ఆడి, సంఘీభావంతో విందు భోజనాలు వడ్డించి...
Read More...
Local News 

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్  106 -ఫేక్ సర్టిఫికెట్స్,1 కంప్యూటర్, 1 ప్రింటర్ ,1 లామినేషన్ మెషిన్  స్వాధీనం 

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్  106 -ఫేక్ సర్టిఫికెట్స్,1 కంప్యూటర్, 1 ప్రింటర్ ,1 లామినేషన్ మెషిన్  స్వాధీనం    కోరుట్ల జూలై 23 ( ప్రజా మంటలు) పట్టణానికి చెందిన రుద్ర వేణుగోపాల్ సన్నాఫ్ వెంకటేష్ వయసు 45 సంవత్సరాలు, కులం పద్మశాలి, r/o ఆదర్శనగర్, కోరుట్ల , అనునతను పోచమ్మ వాడ లో మంత్ర ఆన్లైన్ సెంటర్ నడిపిస్తూ గత రెండు సంవత్సరాల నుండి ఫోటోషాప్ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ,...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.      జగిత్యాల జూలై 23(ప్రజా మంటలు)జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. తెలంగాణ ప్రభుత్వం గత నెలలో నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను శూన్యంగా  పరిశీలించి  ఆగస్టు నెల 14 వరకు పూర్తి చేయాలని. మరియు మీసేవ సర్టిఫికెట్లను...
Read More...
Local News 

మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్   జగిత్యాల   జూలై 23(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం లో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు 6680కోట్ల ప్రయాణ ఛార్జీలు అదా చేసుకున్న సందర్భంగా కొత్త బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళామణులకు శుభా కాంక్షలు తెలిపిన...
Read More...
Local News 

బస్తీల్లో పర్యటించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు

బస్తీల్లో పర్యటించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రతి బుధవారం విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే    విద్యుత్ సరఫరాలో సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు... సికింద్రాబాద్, జూలై 23 (ప్రజామంటలు) : విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ట్రాన్స్కో అధికారులు బస్తీ వాసులతో ఇంటరాక్ట్ అయి , వారి సమస్యలు తెలుసుకొని సమస్యలను అక్కడి కక్కడే పరిష్కరిస్తున్నారు....
Read More...
State News  Crime 

ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలి - రాష్ట HRC హెచ్చరిక

ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలి - రాష్ట HRC హెచ్చరిక   హైదరాబాద్ జూలై 23: చట్టపరమైన పరిష్కారాలను అనుసరించే ఏ ఫిర్యాదుదారుడిని బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా బలవంతం చేయడం మానుకోవాలని రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు స్పష్టమైన సూచనలను జారీ చేయాలని TGHRC, తెలంగాణ DGPకి సిఫార్సు చేసింది. HRC ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC),...
Read More...
Local News 

ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు. స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.  భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్

ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు.  స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.    భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ .  జగిత్యాల, జూలై 23(ప్రజా మంటలు) ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తుందని భారత సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం భారత సురక్ష సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం స్థానిక వీకేబి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం ప్రథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం ప్రథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఇబ్రహీంపట్నం  జూలై 23(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. మండలం ఎరువుల సరఫరా,  ఎరువుల  విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు. యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసినారు,...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం  మండల కేంద్రంలో ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ఇబ్రహీంపట్నం  మండల కేంద్రంలో ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఇబ్రహీంపట్నం జూలై 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   బుధవారం రోజున జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, O.P. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి  ఫీవర్ రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా       కలెక్టర్...
Read More...
Local News 

గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి

గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ లకు వినతి ఇబ్రహీంపట్నం జూలై 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): గంగనాల అయకట్టు కు సాగునీరు విడుదల చేయించాలని కోరుతు బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లను ఇబ్రహింపట్నం మండలం  వేములకుర్తి గ్రామ యువరైతు నాయకులు రాధరపు దేవదాస్,అరె...
Read More...
National  Local News  State News 

తెలంగాణవాది ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి మృతి

తెలంగాణవాది ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి మృతి ఆర్ట్స్ కళాశాల (హైదరాబాద్) జూలై 23: ప్రముఖ తెలంగాణ వాది, ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, సీనియర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల విద్యార్ధి సంఘం పూర్వ నాయకులు డా.తుల రాజేందర్,డా.అయాచితం శ్రీధర్ తదితరులు కూడా...
Read More...