పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో వీధి వ్యాపారుల తినుబండారాల మేళను ప్రారంభించిన -మున్సిపల్ కమిషనర్ స్పందన.
జగిత్యాల జూన్ 21 (ప్రజా మంటలు)
పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో వీధి వ్యాపారుల తినుబండారాల మేళ కార్యక్రమం స్టాల్ ను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ స్పందన. ఈ సందర్భంగా వంద రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో స్థానిక పాత బస్టాండ్ వద్ద ( స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ని) నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆరోగ్యానికి మేలు చేయు సొంతగా శుభ్రంగా తయారు చేసిన స్ట్రీట్ ఫుడ్, పిండి వంటలను మహిళలు ఉత్సాహంగా ప్రదర్శించగా పట్టణ ప్రజలు కొనుగోలు చేసుకుని చాలా రుచికరంగా ఉన్నాయని ఇలాంటి స్టాళ్లను ప్రత్యేకంగా పట్టణంలో ఏర్పాటు చేయాలని వారు పలువురు కోరారు. మెప్మా, డిఎంసి, టిఎంసి ఆర్ పిలను స్వయం సహాయక గ్రూపు మహిళలను ఇట్టి కార్యక్రమంలో పాల్గొనే వారిని ప్రోత్సహించారు.
పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. దీని ముఖ్య లక్ష్యం అసంఘటితంగా ఉన్న వీధి వ్యాపారం సంఘటన చేసి వారికి శిక్షణ ఇచ్చి ఆహారం కలుషితం లేకుండా ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండటానికి అంతేకాకుండా వీధి వ్యాపారులకు ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మే ప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.ఈనాటి కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్, రజిత మెప్మా డిఎంసి, టిఎంసి ఆర్పిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
