నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 2 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచిత సన్నబియ్యం పథకము ప్రవేశపెట్టిన సందర్భంగా ఇబ్రహీంపట్నం వర్ష కొండ గ్రామంలో శ్రీ జువ్వాడి కృష్ణారావు గారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ గారు ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగంరాజు వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి గారు తాజామాజీ ఎంపీటీసీ పోనకంటి వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు దొంతుల శివకుమార్ ,తూటుకుర్ల మనోజ్, ఆరేపల్లి అశోక్ ,రాంపల్లి ప్రసాద్ ,టి ప్రశాంత్ ,కె రాకేష్, బి. శంకర్, జె .విజయ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
