కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
గోమా ఫిబ్రవరి 02:
తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది గాయపడ్డారని UN ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ తెలిపారు.
ఖనిజాలు అధికంగా ఉండే కాంగోపై నియంత్రణ కోసం పోరాడుతున్న వందలాది వర్గ సమూహాలలో M23 ఒకటి. గోమా నగరం మరియు దాని పరిసర ప్రాంతాల్లో కేవలం ఒక వారంలో M23 జరిపిన దాడిలో 773 మంది వరకు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
అంతే కాకుండా, గోమా మరియు దాని పరిసర ప్రాంతాల నుండి 8 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.కాంగోలో దాదాపు 25,000 మంది భారతీయులు ఉండగా, వీరిలో సుమారు వెయ్యి మంది గోమాలో నివసిస్తున్నారు. అయితే భారతీయులందరినీ సురక్షిత ప్రదేశాల్లో ఉంచినట్లు విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ తెలిపింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)