రాజ్యాంగంలో కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి

On
రాజ్యాంగంలో కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్  ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ 


జగిత్యాల సెప్టెంబర్ 21( ప్రజా మంటలు):

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత  రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అవగాహనా చేసుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్  ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, చురుకలు ఏడిటర్, ఆంధ్రప్రభ జిల్లా బ్యూరో మహమ్మద్  ఇమ్రాన్ అన్నారు. ఆదివారం
జిల్లాలో కేంద్రంలో  ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఇమ్రాన్ పాల్గొనిడా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి  పూల మాలతో ఘన నివాళ్లు అర్పించి మహానుభావుని సేవలను స్మరించారు. ఈ సందర్బంగా డిక్కీ కోఆర్డినేటర్ నల్ల శ్యామ్  మాట్లాడుతూడాక్టర్ బి ఆర్ అంబేద్కర్  దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలి అని  ప్రతి ఆదివారం అంబేత్కర్ స్మరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని  నల్ల శ్యామ్ అన్నారు..

అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే పీడిత వర్గాలు అన్ని అడవుల్లో పశువుల కాపరులుగా మిగిలిపోయేవారని అన్నారు. ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించాగానే ప్రతి ఒక్కరూ   కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళుటకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు  తెలిపారు. అనంతరం
ముఖ్య అతిథి ఎం డి ఇమ్రాన్  మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్  కల్పించిన హక్కులను సాధించుకొనుటకు ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు. అవగాహణతో పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు. ప్రతి ఆదివారం రాజ్యాంగ నిర్మాత మహా మేధావి కార్యక్రామ్మన్ని  నిర్వాహకులు డిక్కీ కోఆర్డినేటర్ నల్ల శ్యాంకి అభినందనలు తెలిపారు. కార్యక్రమం లో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి  మేనేని రవీందర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చెడు మార్గంలో ప్రయాణిస్తూ విలువలు, ఆశయలు లేకుండా జీవితం కొనసాగించడం ఆందోళన కలిగించే అంశామన్నారు. ప్రతి ఆదివారం కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వీరమంగా కొనసాగుతున్న అంబేద్కర్ స్మరణం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  మహనీయులను కీర్తించాలని కోరారు.  ప్రతి ఒక్కరు గొప్ప ఆశయంతో  ముందుకు నడవాలి అని అన్నారు.


అనంతరం టి డబ్ల్యు జె ఎఫ్ ఆర్గనైసింగ్ సెక్రటరీ
ఆముదం లింగారెడ్డి,   మాట్లాడుతూ  భారత సమాజంలో సామాజిక వివక్షత, మహిళా వివక్షత అనేక వివక్షతలు క్రోడికరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  మంచి రాజ్యాంగం అందించారని అన్నారు. అంబేద్కర్ మహనీయుని సేవలు ప్రతి ఆదివారం స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. 
ఈ కార్యక్రమంలో  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ద్యావర సంజీవరాజు, రేణిగుంట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి, తెలంగాణ శక్తి ఎడిటర్  ఆనంతుల కాంతారావు  మట్టిపూలు ఎడిటర్ తక్కళ్ల దేవయ్య  ,  విజన్ ఆంధ్ర జిల్లా స్థాపర్ మర్రిపల్లి శ్రీనివాస్, ప్రజా తెలంగాణ టీవీ సీఈవో, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అజామ్, డిస్టిక్ బ్యూరో హకీమ్, స్టూడెంట్ అకాడమీ,  రిపోర్టర్ ఖలీల్ ఉద్దీన్, మొహమ్మద్ షాహిద్ అలీ,ఎండీ అబ్దుల్లా, ఎండీ నయీమ్, బరిసే కళావేదిక జిల్లా అధ్యక్షులు పులి గోవర్ధన్, రిటైర్డ్ ఎంఈఓ  మద్దెల నారాయణ,జిల్లా ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాయితి శ్రీనివాస్, ,కంటె అంజయ్య,  ,నల్ల సురేష్, చెనల్ల సుమన్, బొట్ల విజయ్, రతన్, సంకె మహేష్, దాసండ్ల కమలాకర్,లక్కం సురేష్, దుమాల గంగాధర్, కండ్లే హన్మంతు, తదితర అంబేద్కర్ వాదులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National 

బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

బీహార్ లో  కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం పాట్నా అక్టోబర్ 16: ₹78.7 లక్షల విలువైన మద్యం, ₹37.14 కోట్ల విలువైన వస్తువులు, ఎన్నిక ప్రకటన తర్వాత 221 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు బీహార్ రాష్ట ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలాన్ని అరికట్టడానికి, బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొత్తం ₹1.284 కోట్ల విలువైన మద్యం, నగదు,...
Read More...
State News 

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే యత్నాలు షురూ OSD సుమంత్ కై పోలీసుల గాలింపు ఇదంతా రెడ్డి వర్గం కుట్రగా సురేఖ ఆరోపణ  హైదరాబాద్ అక్టోబర్ 16 (ప్రజా మంటలు)::  మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి, OSD సుమంత్ కొరకు వెదకడానికి చేసిన ప్రయత్నం అధికార పార్టీలో దుమారం...
Read More...
State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...
Local News 

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

బిసి కుల సంఘాల,నాయకులు (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల...
Read More...
Local News 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్ 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్  సికింద్రాబాద్  అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌ వారాసిగూడ లోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం శ్రీ బాలాజీ హైస్కూల్‌ విద్యార్థులకు పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ప్రమాదాలు, ఈవ్‌ టీజింగ్‌, నిరాశ, ఆత్మహత్యల సమస్యలు, అలాగే డయల్ 1930...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్ -విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  మల్యాల పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి...
Read More...
Local News 

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ అంగన్వాడి కేంద్రాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు.పిల్లలు పౌష్టిక...
Read More...
Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...
Local News 

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్  ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై  తప్పనిసరి చర్యలు తీసుకోవాలని,...
Read More...