సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు
జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం లోనిసూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు *గో విజ్ఞాన పరీక్షలు* నిర్వహించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావుగోవులను పూజించి గోవు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
గోవు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో గో పెడ మరియు మూత్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు
గోవిజ్ఞానం, శాస్త్రీయత, గో ఆధారిత ఉత్పత్తులపై ప్రశ్నలు అడిగి, యువతలో అవగాహన పెంచే ప్రయత్నం జరిగింది. ఈ కార్యక్రమాలు గో పరిరక్షణ, గోపూజ, గో ఉత్పత్తుల వినియోగం వంటి అంశాలపై కొత్త తరం యువతలో చైతన్యం కలిగిస్తాయని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గో సేవా విభాగం వారు బిరెల్లి సంతోష్, పాఠశాల చైర్మన్ రవీందర్ రావు, ప్రిన్సిపల్ శ్రీధర్ రావు,డైరెక్టర్లు హారిచరణ్ రావు,మౌనిక రావు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)