మెట్ పల్లి పట్టణంలో మూడో సబ్ స్టేషన్ కొరకు స్థల పరిశీలన
మెట్టుపల్లి ఆగస్టు 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి పట్టణంలో నిర్మించబోయే మూడవ కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్ కొరకు రేగుంట 13 వ వార్డులో సేకరించిన స్థలాన్ని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పరిశీలించారు. ప్రస్తుతం మెటుపల్లి పట్టణ, రేగుంట , వెంకట్రావుపేట అవసరాలకు రెండు సబ్ స్టేషన్ లు ఒకటి వట్టివాగు పక్కన, రెండోది వెంకట్రావుపేట కుంట లో పని చేస్తున్నాయి.
సుమారు 24 వేల వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణానికి మూడవ సబ్స్టేషన్ కొరకు ప్రతిపాదనలు పంపగా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి రూ.1.30 కోట్లతో రేగుంట కాకతీయ కాలువ పక్కన 13 వ వార్డులో పరిపాలన, సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ సుదర్శనం మాట్లాడుతూ, టెండర్ల దశ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
