బన్సీలాల్ పేట బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్
హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల ఆధార అభిమానాలు పొందుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్, ఆగస్టు 11 (ప్రజా మంటలు)
శ్రావణ మాస బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని వివిధ ఆలయాల కమిటీ సభ్యుల తో పాటు పలహారం బండి తోటే ఊరేగింపు నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆదివారం ఉత్సవాలలో పాల్గొని సందడి చేశారు.
బోయిగూడ ఐ.డి.హెచ్ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ, మహంకాళి ఆలయాలలో తోపాటు, బోయగూడ ఉప్పలమ్మ దేవాలయం బన్సీలాల్ పేట్ బి.జే.ఆర్ నగర్ లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ గణపతి ఆలయం తో పాటు పలారం బండి ఫలహార బండ్ల ఊరేగింపు తోపాటు పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ని ఘనంగా శాలువాలతో పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఈ ఉత్సవాల్లో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలందరి పై ఆదిశక్తి పరాశక్తి అయిన అమ్మవార్ల ఆశీర్వాదాలు అష్ట ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజల సుఖసంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలి అని కోరినట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
