బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

On
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):

 జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు.

కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను నమ్మించి మోసం చేశారు. 42%రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్ర పరిధిలోని అంశం, 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే అమలు... బి సి ల ఓట్లు కొల్లాగొట్టడం కోసం  శాసనసభ తీర్మానం, మంత్రి వర్గ సమావేశము, ఆర్డినేన్స్, గవర్నర్ దగ్గరకు పంపడం.. కేంద్రంకు పంపడం... ఆమోదం లభించని పరిస్థితి అందరికి తెలుసు.. సీఎం, మంత్రులు అందరు ఢిల్లీ లో ధర్నా చేస్తూ మేము ప్రయత్నం చేసినం అని బీసీలను మోసగిస్తున్నారు.


రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బి సి రిజర్వేషన్ సాధిస్తాం అని చెప్పడం విడ్డురంగా ఉంది.. బి సి ల కోసం బి ఆర్ యస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందను అన్నారు.


బి సి రిజర్వేషన్ ఫై బి ఆర్ యస్ పార్టీ ఈ నెల 14నాడు కరీంనగర్ లో నిర్వహిస్తున్న సమావేశము కేటీఆర్ రానున్నారని, జగిత్యాల జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్ళానున్నామని తెలిపారు.వర్షాలు లేవు, రిజర్వాయర్ల లో నీళ్లు అడగంటిన పరిస్థితి srsp లో 55టీఎంసీ ల నీళ్లు మాత్రమే ఉన్నాయి..9,65,000 ఎకరాల ఆయకట్టుకు 6లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని,, srsp ఫేజ్ 1కింద లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు నార్లు వేసిన వారికి నీళ్లు అందిస్తారని అన్నారు.

రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించమని, రైతు బంధు, రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.. 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మిడ్ మానేరు, యల్ యం డి, మల్లన్న sagar, srsp రిజర్వాయర్ లో నీళ్లు లేవని.. పేర్కొన్నారు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో అందరికి న్యాయం చేయాలనీ పేర్కొన్నారు.

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19నెలలు.. అబద్దపు హామీలతో గద్దెనెక్కి.. బి సి రిజర్వేషన్ 42% సాధిస్తామని.. ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇందిరా గాంధీ కుటుంబాన్ని పొగడటం.. మోడీ గారిని తిడుతూ మిమ్మల్ని ఒక మాట తిడుతా ఏమి అనుకోవద్దు అన్నట్టు ఉంది ఈ సీఎం వ్యవహారం..ఎదో ఒక వ్యవహారంతో పబ్బం గడపడం..బీసీ లను మోసం చేస్తూ...
కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చెయ్.. తిట్టడం వల్ల జీరో అయిపోతున్నావ్.. బి ఆర్ యస్
బి సి రిజర్వేషన్ సభ ఈ నెల 14 నాడు కరీంనగర్ లో జరగనుందని తెలిపారు..

దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
సిట్ల కోసం, ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెడుతూ... అమలు కానీ హామీలు ఇచ్చినరని... కేసీఆర్ గారి హయాంలో బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ను కొప్పుల ఈశ్వర్ గారు,అప్పటి ఎంపీ కవిత గారు, అప్పటి మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఆధునికరించి.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్న దీన్ని పట్టించుకోలేదని.. గోదావరి పరివాహక ప్రాంతమైన రైతులకు నీళ్లు లేని పరిస్థితి.. నార్లు ముదిరిపోతున్నాయని.. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీ లు, కొలతలు ప్రకారం నిబంధన్లు,, రాజీవ్ యువ వికాసం బడ్జెట్ లో డబ్బులు లేవని.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే...
బీసీ లపై కపట ప్రేమ అని, కామారెడ్డి డిక్లరేషన్..
బీసీ లంటే చిన్న చూపని ఏద్దేవా చేశారు..
ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఓరుగంటి రమణ రావు, జవ్వాజి ఆది రెడ్డి, హరీష్ కల్లూరి, అల్లాల రాజేశ్వర్ రావు,చందా సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక  ధర్మపురి ఆగస్టు 13 (ప్రజా మంటలు): ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మధు మహాదేవ్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషన్  ఎన్నికయ్యారు. స్థానిక కర్నె అక్కపెళ్లి కళ్యాణమండపంలో  రాష్ట్ర నాయకులు జె.సురేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సంగనభట్ల రామకృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి,ఆధ్వర్యంలో ఐ జే యు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ...
Read More...
National  State News 

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు పాట్నా ఆగస్ట్ 12:మంగళవారం (ఆగస్టు 12, 2025)న విడుదల చేసిన ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, కొత్తగా ఓటర్ల నమోదు కోసం దాదాపు 64,000 దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. బీహార్ SIR: కొత్తగా దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఓటర్లు డ్రాఫ్ట్ రోల్స్‌లో లేరా లేదా మొదటిసారి ఓటర్లా అనేది EC డేటా అస్పష్టంగా ఉంది...
Read More...
Local News 

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి సికింద్రాబాద్, ఆగస్టు 12 (ప్రజామంటలు): రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా రాష్ర్ట బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు మర్రి పురూరవరెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తార్నాక లోని ఆయన నివాసంలో మర్రి పురూరవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాంచంద్రరావు...
Read More...
National  Local News  State News 

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్,  ఆగస్టు 12 (ప్రజా మంటలు)::ట్రాఫిక్ పోలీసులు మరొక చెట్టుకు పునర్జన్మ ఇచ్చారు. మహాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్నీ జంక్షన్ సమీపంలో  ఉన్న ఓ పెల్టో ఫోరం చెట్టు కు సంబందించి విస్తరించిన కొమ్మల కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్...
Read More...

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025  విద్యా సంవత్సరానికి గాను నిర్వహించబడే డిప్లమా  ఇన్ మ్యాజిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్సిటి రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు , ఔత్సహిక కళాకారులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని సంబంధిత శాఖలో సమర్పించి నేరుగా...
Read More...
National  Local News  State News 

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్ *డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) : సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి...
Read More...
Local News  State News 

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ శస్త్రచికిత్స లేకుండా  ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :  తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా...
Read More...
State News 

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్ హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్,...
Read More...
Local News 

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు  పంపించారు....
Read More...
Local News  State News 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు  హైదరాబాద్ ఆగస్ట్ 12: కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి రూ.15 వేల రూపాయలు సుజాత డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని తీసుకుంటుండగా పట్టుకొన్నారు.
Read More...
State News 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 12: గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో...
Read More...
National  State News 

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 12:   'నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు, లక్నో మెట్రో విస్తరణ', ₹18541 కోట్ల విలువైన ప్రణాళికలను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్...
Read More...