శ్రీ చైతన్య స్కూల్లో అధికార ప్రదానోత్సవం
సికింద్రాబాద్ జూలై 28 (ప్రజా మంటలు):
శ్రీ చైతన్య స్కూల్, కార్ఖానాలో అధికార ప్రదానోత్సవం (Investiture Ceremony) ఎంతో ఉత్సాహభరితంగా, విద్యార్థుల ఉత్సాహభరిత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్-1, నార్త్ జోన్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎల్. మధు బాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్, డి. రాధిక, ప్రిన్సిపాల్, కె. కృష్ణం రాజు, డీన్, హిమబిందు సింగ్, ప్రైమరీ ఇన్చార్జ్ మరియు రాజ్ని సరినా, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బ్యాడ్జిలు అందజేయబడ్డాయి. అనంతరం, ఏసీపీ జి. శంకర్ రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలని హితవు పలికారు. స్వామి వివేకానంద్ వంటి మహానుభావుల నుంచి ప్రేరణ పొందాలని, ఆయన చూపిన నాయకత్వ గుణాలు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అనుసరించాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
