ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

On
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

 

జగిత్యాల జూలై 28 (ప్రజా మంటలు)
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.

 ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం TUWJ (IJU) నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు
 అధ్యక్షులగా నూతనంగా ఎన్నికైన చీటి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారీ, కోశాధికారి సిరిసిల్ల వేణు, ఉపాధ్యక్షులుగా గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శి  చింత నరేష్ ,ఈసీ మెంబర్లుగా స0 భు రాజిరెడ్డి ,గొల్లపల్లి మనోజ్, శ్రీ పేరంబదూరు శ్రీకాంత్ తదితరులను సన్మానించిన బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజల సమస్యలను ప్రతిపక్ష పార్టీ లు ఎత్తి చూపుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా పత్రికల్లో, మీడియా ద్వారా తెలుపుతున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు

.. ఎవరికీ భయపడకుండా ఎవరు తప్పు చేసిన అధికార పక్షమైన, ప్రతిపక్షమైన వార్తలు ప్రచురించడం... మరియు కోరుట్ల నియోజకవర్గం లో ప్రెస్ వారికి దాదాపు అందరికి ఇంటి నివాస స్థలాలు, ఇండ్లు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రభుత్వం ఫై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.. బి ఆర్ యస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు..

దావ వసంత సురేష్  మాట్లాడుతూ...
ప్రజలను, ప్రభుత్వాన్ని వార్తల ద్వారా చైతన్యవంతం చేసేది జర్నలిస్టులు మాత్రమే అని
అధికార పార్టీ చేసే తప్పోప్పులను ప్రజలు, ప్రతి పక్ష పార్టీలు లెవెనేత్తే సమస్యలను ఎల్లవేళలా ప్రపంచానికి తెలుసేలా చేరవేస్తున్న జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జర్నలిస్ట్ ల సమస్యల పట్ల బి ఆర్ యస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని,
ప్రజాస్వామ్యనికి నాలుగవ స్తంభమైన మీడియా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వార్తలు అందజేయడం వల్లనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమం లో అల్లాల ఆనంద్ రావు, వొళ్లెం మల్లేశం,అవారి శివాకేసరి బాబు, దయాల మల్ల రెడ్డి,సంగెపు మహేష్, తెలు రాజు, ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, గాజుల శ్రీనివాస్, నీలి ప్రతాప్,సన్నిత్ రావు,భగవాన్, ముత్తయ్య,సాగి సత్యం రావు, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, వేణుమాధవ్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...
Local News 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ  జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు) వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి  సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి   సింగిల్  విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని   జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం   స్పష్టం చేశారు .  హెచ్ టి. 11 KV , 33 KV,...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల  జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్    శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ....
Read More...
Local News  Crime 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత  (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు): ధర్మపురి మండలం రాయపట్నం శివారు లో  ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకుడు అనుమానస్పదంగా కనిపించగా, ఆ  వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత 130 గ్రాముల గంజాయి స్వాధీనం. చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు...
Read More...
Local News  Spiritual  

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు): మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు...
Read More...
Local News  Crime 

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష   5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు): ధర్మపురి  సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్  27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు...
Read More...
Local News 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం    (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు):  గొల్లపల్లి మండలం లోని చిల్వకోడూరు గ్రామం లో గౌడ సొసైటీ 4,ఎకరాలభూమిలో 6000 ఈత,ఖర్జూర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై జమీల్, ఏపీవో వేణు ,టిఏ రాజేందర్ ఎఫ్ఏ పాషా, గౌడ సొసైటీ అధ్యక్షుడు తాండ్ర చెన్నయ్య , ఎక్సైజ్...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :   విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను  ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను  ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా
Read More...
Local News 

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా,వర్షకొండ, కోమటి కొండాపూర్, ఎర్దoడి, ములరాంపూర్,బర్తిపూర్, వేములకుర్తి, యమపూర్, తిమ్మాపూర్, గోధుర్,ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి 42,04,872/- నలపై రెండు లక్షల నాలుగు వేళ ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలను, 42 కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందించిన...
Read More...
Local News 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం. 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.  ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ ఎన్నికల్లో మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ గారు ఈసి మెంబర్ గా గెలుపొందిన సందర్బంగా ఆయనకి మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేసారు. సేవాభావంతోనే ఉన్నత పదవులు లభిస్తాయి అని మెట్ మెట్...
Read More...
Local News  Spiritual  

భక్తి  శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

భక్తి  శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి సికింద్రాబాద్, జూలై 29 (ప్రజామంటలు): నాగులపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నాగదేవత ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఆయా ఆలయాలకు వెళ్ళిన మహిళలు అక్కడున్న నాగదేవత ఆలయాల్లోని పాముల పుట్టల వద్ద పాలు, జొన్నల ప్యాలాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. పుట్టల వద్ద కోడి గుడ్లు...
Read More...
Local News 

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం జగిత్యాల జులై 29 ( ప్రజా మంటలు)  ఇటీవల జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యూ జే ఐ జే యు) ఎన్నికలలో కోశాధికారిగా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ఫోరం జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల్లో కార్యదర్శిగా నమిలకొండ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని...
Read More...