రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
హైదరాబాద్ జూలై 16:
తెలంగాణ రాష్ట్రం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం మొత్తంలోకొత్త మండలాలతో కలిపి మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే వారంలోనే సర్పంచ్, MPTC ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ నాయకులు అనుకొంటున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి మొదలు కానుంది.
ఎన్నికల ప్రకియ, బీసీల రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న సమయంలో, ఎంతవరకు, ఎలా ఎన్నికలు నిర్వహిస్తారో నని అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేయనున్న ఆర్డినెండ్, దాన్ని కోర్టులు ఎలా చూస్తాయన్న దానిపై ఆధారపడి ఎన్నికల భవిష్యత్ తేలనుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి
