వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

On
వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.


జగిత్యాల జూలై 13(ప్రజా మంటలు)

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు.  

హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, చింతల నరేష్ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య  వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, తొగటిగంగాధర్, కొత్త ప్రభాకర్, గాలి పెళ్లి శేఖర్ గౌడ్, సునీల్ విట్టల్, రాజేష్, సాగర్ సుధాకర్ రావు, బెజ్జంకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 

విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో..

గురు పౌర్ణమి పురస్కరించుకొని విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో స్థానిక పురాణపేట సత్సంగ్ భవనంలో జర్నలిస్టు నాయకులను ఘనంగా సన్మానించారు. విశ్వకర్మ భగవానునికి పూజలు చేసిన అనంతరం సత్సంగ సభ్యులు జర్నలిస్టు యూనియన్ నాయకులను శాలువాతో సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సత్సంగ్ అధ్యక్షులు వంగల భాస్కర్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం, మాజీ కౌన్సిలర్ మూలస్తం రాజేందర్, సభ్యులు తొగటిగంగాధర్, వంగల మురళి, రంగు రాజయ్య, తుమ్మనపల్లి గంగాధర్, శ్రీపాద నరేష్, వడకాపురం శ్రీనివాస్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు   బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.  ఇబ్రహీంపట్నం జూలై 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల కేంద్రoలోని గంగపుత్ర సంఘానికి నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిదుల నుండి 4లక్షలు మంజూరుచేసిన ప్రొసీడ్ కాపీని సంఘ సభ్యులకు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి అందజేశారు. లింగారెడ్డి మాట్లాడుతూ నిజామాబాదు...
Read More...
National  Filmi News  State News 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత  హైదరాబాద్ జూలై 14: ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87),బెంగళూరు లోని తన నివాసంలో సోమవారం రోజు ఉదయత్పూర్వం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. ఆమ్పఈ తెలుగుతో పాటు, భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి...
Read More...
Local News  State News 

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు? నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి? - తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి* తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు హైదరాబాద్ జూలై 13:ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
Read More...
Local News 

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం. జగిత్యాల జూలై 13(ప్రజా మంటలు) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు.   హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ...
Read More...
Local News 

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర  - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర  - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ    జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు): ఆషాడమాసమును పురస్కరించుకుని పట్టణంలోని ధరూర్ క్యాంప్ లో గల అచ్చుబండ పోచమ్మ తల్లికి ప్రైమ్ హైట్స్ కుటుంబ సభ్యులు ఆదివారం అత్యంత ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పుల చప్పట్లతో నడుచుకుంటూ వెళ్లి అమ్మలగన్న అమ్మ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి...
Read More...
Local News  State News 

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు - అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు): లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు) తీన్మార్ మల్లన్న ఒక ప్రజాస్వామ్య పదవిలో ఉన్నావు నోరు  జాగ్రత్తగా పెట్టుకోకవితక్క కి ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలికల్వకుంట్ల కవితక్క పై అనుచిత వాక్యాలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో జగిత్యాల నియోజకవర్గం మహిళ...
Read More...
Local News 

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి    వేములకుర్తి గ్రామంలో కోట శ్రీనివాసరావు మృతి నివాలి లో  తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి ఇబ్రహీంపట్నం జూన్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పదశ్రీ అవార్డు గహిత,విలక్షణ సీనియర్ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు ప్రజల మదిలో అయన  చిరస్మరణీయం గా తెలుగు ప్రజల గుండెల్లో...
Read More...
National  Filmi News  State News 

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. హైదరాబాద్ జూలై 13: విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు..  కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట...
Read More...
Local News 

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు జగిత్యాల జులై 12(ప్రజా  పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం సేవ భారతి లో మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్  మనుమరాలు సమీరా 8వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒక రోజు భోజనం వసతి కల్పించగా ముఖ్య అతిథిగా హాజరై   ఆవాసం విద్యార్థులకు భోజనం వడ్డించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ...
Read More...
Local News 

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ జూలై 12 (ప్రజామంటలు): బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద సికింద్రాబాద్  నియోజకవర్గం  పరిధిలోని 212  దేవాలయాలకు రూ కోటి 12  లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు శనివారం  సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ సలహాదారుడు వేం...
Read More...
Local News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.     -టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.    జగిత్యాల జులై 12: విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల  టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ...
Read More...