ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి
సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) :
ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బంగారు మైసమ్మ ఆలయ ఆవరణలో వివిద మొక్కలను నాటారు. కార్యక్రమంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ జీ.ప్రభాకర్,సెక్రటరీ ప్రసన్న ఆనంద్, ట్రెజరర్ శ్రావన్ కుమార్, ప్రతినిధులు కలీమ్,జనార్థన్, సరళ బాయి,విజయలక్ష్మీ,భావన బాయి, ఆశ్రఫ్,సరిత,సోనియా, రోహిత్ , ఆకాశ్, పుట్ట శ్రీనివాస్,మక్సూద్,శ్రీరామ్,శ్రీను,సంగీత, ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా సెక్రటరీ కూరాడి శ్రీనివాస్, వైధిక్ శాస్ర్త ఈసీ మెంబర్ శ్రీధర్, ఈఎన్టీ ప్రెసిడెంట్ తూముకుంట రాజు, ఈఎస్ఐ అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్,డెంటల్ ఆసుపత్రి ప్రెసిడెంట్ హరీష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి
