ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..
సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) :
ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఎంఎస్పీ డివిజన్ అద్యక్షుడు దేవందర్ ఆద్వర్యంలో నూతన ఎమ్మార్పీఎస్ జెండా గద్దే నిర్వాణ పనులను ప్రారంభించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేత్వత్వంలో మాదిగల లక్ష్య సాధనకై మూడు దశాబ్దాలకు పైగా పోరాడి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామన్నారు.
ఎమ్మార్పీఎస్ 31 వార్షికోత్సవంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సిటీలోని అన్ని డివిజన్ లల్లో నూతనంగా ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎడ్ల రుద్ర,తుమ్మల శివప్రసాద్, డప్పు మహేశ్, హరి,నారాయణ, అరవింద్, మధు, వీరభద్ర, రాజేశ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన
