విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జిల్లా స్థాయి రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

On
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జిల్లా స్థాయి రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

 
జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు)

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి అని ఆదేవిదంగా న్యాయ నిరూపణ జరగాలంటే సరైన,అధారాలు, నేర దర్యాప్తు చాల కీలకమైనదని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు.

 డిజిపి  ఆదేశాల మేరకు జిల్లా  పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా స్దాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని శుక్రవారం  జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో  ఎస్పి   ప్రారంభించారు. ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి వివిద విబాగాలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌,హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్ జాగిల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ విభాగాల్లో, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా  రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహించబడే పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక చేయడం జరుగుతుంద ని అన్నారు. 

ఈ సందర్భంగా  ఎస్పి    మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానిక చక్కని వేదిక అన్నారు. ఈ యొక్క డ్యూటీ మీట్లో  ఉత్తమ ప్రతిభ చూపాలని అన్నారు. జాతీయ స్దాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు మంచి గుర్తింపు వుంటుందని అన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు,జాతీయ స్ధాయిలో జరిగే  పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సహం లభిస్తుందని అన్నారు. సంక్లిష్టమైన  కేసులు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాలని కోరారు.

ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు వెంకటరమణ,రఘు చందర్,రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రఫీ ఖాన్, శ్రీధర్,సుధాకర్,కరుణాకర్,రవి,సురేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు,  సైదులు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's cartoon 
Read More...
Local News  State News 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత  నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,కమీషన్ల కోసమే కడుతున్నారు - ఎమ్మెల్సీ,...
Read More...
Local News 

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు - పద్మారావునగర్ లో 10 కేసుల నమోదు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): ఇక నుంచి రాత్రి పూట ఒక్కటే కాకుండా రోజులో ఏసమయంలో నైనా రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం  పద్మారావునగర్ చౌరస్తా వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, 35...
Read More...
Today's Cartoon 

ఈరోజు కార్టూన్

ఈరోజు కార్టూన్
Read More...
Local News  State News 

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస ఆసిఫాబాద్ జూలై 16:బుధవారం రోజున  కేంద్ర రోడ్లు,రహదారులు మరియు కార్పోరేట్ అఫైర్స్  శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా  ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన, స్థానిక పాఠశాల విద్యార్థులచే రాయబడిన చిల్డ్రన్స్ బుక్ "యంగ్ మైండ్స్ టైంలెస్ టేల్స్ " ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని కథలకు బొమ్మలు మరియు పుస్తక ముఖచిత్రం వేసినందుకు...
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్   సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) 32వ యాన్వేల్ జనరల్ మీటింగ్(ఏజీఎం) ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ లోని నిమంత్రన్ బొంకెట్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి సికింద్రాబాద్ పరిధిలోని ఎలక్ట్రికల్ ట్రేడర్స్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కొత్తగా ఎన్నికైన మెంబర్లు లలిత్ సోలంకి,...
Read More...
Local News 

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు) : దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడంతో పేదలైన బీసీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని బీజేపీ  రజక సెల్ రాష్ర్ట కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరీ పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు    జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని  బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.   ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొక్కు *ముస్లిం...
Read More...
State News 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత హైదరాబాద్ జూలై 16:  తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గారితో ముగిసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం...
Read More...
Local News 

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్. ఇబ్రహీంపట్నం జూలై 16( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల కమిటి ని ఫకీర్ కొండపూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో  జిల్లా అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మండల  కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడుగా చిట్యాల రాజేందర్(తిమ్మాపూర్), ఉపాధ్యక్షుడు గా పర్రె రమేష్,(వర్షకొండ),కార్యదర్శిగా...
Read More...
State News 

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు హైదరాబాద్ జూలై 16: తెలంగాణ రాష్ట్రం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం మొత్తంలోకొత్త మండలాలతో కలిపి మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా స్థానిక సంస్థల...
Read More...