జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల జూన్12(ప్రజా మంటలు)
ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు .
గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ సమయంలో సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా జరుగుతుందని అంతేకాకుండా క్షణికావేశంలో పెట్టుకున్న కేసులు సైతం జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు .రాజీమార్గమే రాజమార్గమని వారు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి..
Published On
By Special Reporter

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు
Published On
By Special Reporter

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం
Published On
By Special Reporter

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
Published On
By Kasireddy Adireddy
.jpg)
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
Published On
By Kasireddy Adireddy

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.
Published On
By Vikranth sharma

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
Published On
By Special Reporter
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు
Published On
By Siricilla Rajendar sharma

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం
Published On
By Kasireddy Adireddy
