జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

On
జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి


జగిత్యాల జూన్12(ప్రజా మంటలు)

ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు .

గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ సమయంలో సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా జరుగుతుందని అంతేకాకుండా క్షణికావేశంలో పెట్టుకున్న కేసులు సైతం జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు  అన్నారు .రాజీమార్గమే రాజమార్గమని వారు తెలిపారు.

Tags

More News...

Local News 

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి.. (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 14: ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు...
Read More...
Local News 

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు .సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు): గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నూతన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా ఆర్.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్ కు చెందిన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు  వెంకటేశ్వర్లు కొంపల్లె  డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి బదిలీపై  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇక్కడ పనిచేసిన డీఈ సైదేశ్వర్ సిటీ...
Read More...
Local News  State News 

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన    ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : జాతీయ వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న లోక్ అదాలత్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) వరంగల్ అర్బన్ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్ సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని సెర్ఫ్ కార్యాలయలో రైతులకు స్థానిక బ్రాంచ్...
Read More...
Local News 

కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు భీమదేవరపల్లి జూన్ 13 (ప్రజామంటలు) : కొత్తకొండ గౌడ సంఘం డైరెక్టర్‌గా ముస్తఫాపూర్ గౌడ సంఘం చిట్టి అధ్యక్షుడు భైరీ అశోక్ ఎన్నికయ్యారు. అదే విధంగా సంఘం అధ్యక్ష పదవికి ఓగులబోయిన కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. అసిస్టెంట్ రిజిస్టర్ రవీంద్ర నేతృత్వంలో ఈ సంఘ ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా...
Read More...
Local News 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్ మెజిస్ట్రేట్    జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన బోరగాళ్ల శేఖర్ వయస్సు 40 సంవత్సరాలు,  జగిత్యాల పట్టణం చెందిన బోరగాళ్ల శేఖర్ నుహెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు కోర్టులో ప్రవేశపెట్టగా శుక్రవారం రోజున సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్  మెజిస్ట్రేట్ మద్యం...
Read More...
Local News 

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు 

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు  జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెప్మా హాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు .ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ మహిళల సమస్యలకు తగు పరీక్షలు నిర్వహించబడునని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు . 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా సహకారంతో...
Read More...
Local News  State News 

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్‌ 13 జూన్ (ప్రజా మంటలు) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read More...
Local News 

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి 

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి  గొల్లపల్లి జూన్ 13  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు గ్రామ శివారులో భూ వివాదంలో అగ్గిమల్ల గ్రామానికి చెందిన సట్ట లత  చిన్న మామ సట్ట నారాయణ  దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో గాయాలు, రక్తం కారుతుండగా,ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.   ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సట్ట లత, ఫిర్యాదు చేయగా
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు .   జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) పట్టణములోని చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో పదవ  శుక్రవారం  పురస్కరించుకొని,అమ్మవారికి కుంకుమార్చన,లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వారా ఒక్కరిని ఎంపిక...
Read More...
Local News 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్     వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు , సిబ్బంది పనితీరు భేష్ సారంగాపూర్ జూన్ 13 (ప్రజా మంటలు) ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : "టిబి ముక్త్ భారత్" అభియాన్‌లో భాగంగా జూన్ 13న జీలుగుల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 243 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, 19 మందికి తెమడ (CBNAAT) పరీక్షలు, 12 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఈ...
Read More...