రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు
సికింద్రాబాద్ మే 24 (ప్రజా మంటలు):
రాజమాత అహల్య బాయి హోల్కర్ 300 సంవత్సరముల శతజయంతి ఉత్సవాలు కేంద్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు బన్సీలాల్ పేట్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా శనివారం బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షులు మహేష్ రామంచ, మరియు రాజమాత హాలియా భాయ్ ప్రోగ్రాం కన్వీనర్ నగర నాయకులు ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, ఆధ్వర్యంలో బన్సీలాల్పేట లోని పలు దేవాలయాల్లో పూజారులను సందర్శించి అహల్యాబాయ్ జీవిత చరిత్ర తెలియజేసి ఇలాంటి మంచి చరిత్ర పలువురికి తెలియజేయవలసిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, కే కృష్ణ, కె హరినాథ్ నాయి, A శ్రీనివాస్,పొడిశెట్టి వెంకట్, బంధం కిరణ్, మహిళా నాయకురాలు కే ఆండాలు, దిలారి లక్ష్మి, టి సురేఖ, సిల్వరాజ్, వెంకటపతి రాజు, కే గణేష్, పరమేష్, కుమార్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
