మహనీయుల జీవితాన్ని అనుసరించాలి  అదనపు కలెక్టర్ బిఎస్ లత 

On
మహనీయుల జీవితాన్ని అనుసరించాలి  అదనపు కలెక్టర్ బిఎస్ లత 

                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల మే 4(ప్రజా మంటలు)
మహనీయుల జీవితాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వజ్ర సంకల్పంతో దివి నుండి భువికి గంగను రప్పించిన మహనీయుడు మహర్షి భగీరథుడని అందుకే మనం గట్టి ప్రయత్నాన్ని చేసిన వ్యక్తులను భగీరథ ప్రయత్నంగా భావిస్తామని అన్నారు .కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి హకీం, జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ముసి పట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు  బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్    భూ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                                         జగిత్యాల మే 5(ప్రజా మంటలు ) సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను...
Read More...
Local News 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ                                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113హైదరాబాద్ మే 5 (ప్రజా మంటలు)ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం...
Read More...
Local News 

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ .                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)  సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 5(ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు....
Read More...
Local News 

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన విడిసి, ఎండిసి రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : చుక్క గంగారెడ్డి  బుగ్గారం ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించినందులకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి...
Read More...
Local News 

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం నేటి నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు   రెండు రెవెన్యూ బృందాల నియామకం -  ప్రత్యేక వెరిఫికేషన్ బృందాల ఏర్పాటు   ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుగ్గారం మే 05 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జగిత్యాల జిల్లాలోని...
Read More...
Local News 

బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో వినతి పత్రం

బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో వినతి పత్రం    గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు): బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్విఆలయంలో గిరిదవర్న రాణి కి వినతి పత్రం ఇచ్చారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ ఆశ్రమం పొందిన ఉగ్రవాదులు 2025...
Read More...
Local News 

హనుమకొండ డిసిసి పదవి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన పింగిళి వెంకట నరసింహారెడ్డి అభిమానులు

హనుమకొండ డిసిసి పదవి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన పింగిళి వెంకట నరసింహారెడ్డి అభిమానులు భీమదేవరపల్లి, మే 5 (ప్రజామంటలు) :  హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పింగిళి వెంకట నరసింహారెడ్డికి మద్దతుగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి లభించాలని కోరుతూ, మండలంలోని వంగర శ్రీ కళ్యాణి కైలాస క్షేత్రంలో వీరు హోమం, అభిషేకాలు, ప్రత్యేక...
Read More...
Local News 

మహనీయుల జీవితాన్ని అనుసరించాలి  అదనపు కలెక్టర్ బిఎస్ లత 

మహనీయుల జీవితాన్ని అనుసరించాలి  అదనపు కలెక్టర్ బిఎస్ లత                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 4(ప్రజా మంటలు)మహనీయుల జీవితాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం *అగ్నిలో బుగ్గి అయిన ఎస్బీఐ  బ్యాంకు అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ 4 వఫ్లోర్ *ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను  ఆర్పిన ఫైర్ సిబ్బంది..  *సెలవు రోజు కావడంతో తప్పిన ప్రాణనష్టం.. సికింద్రాబాద్ మే 04 (ప్రజా మంటలు):   సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద  ఎస్బీఐ భవనం నాలుగో  అంతస్తులో  అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం   వర్కింగ్...
Read More...
State News 

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 04 మే (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ గారీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ జాతీయస్థాయిలో జనగణన తో పాటు కులగణన  చేస్తామని ప్రకటించినందుకుగాను సామాజిక న్యాయం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం...
Read More...