చిన్నారి స్నేహమా....చిగురించే కాలమా.... అలనాటి మధుర స్మృతులు
38 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థుల అపూర్వక కలయిక
భీమదేవరపల్లి మే 2 (ప్రజామంటలు) :
మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1986 - 1987 సంవత్సరము లో పదవ తరగతి చదివిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా 38 సంవత్సరాల క్రిందట తాము చదువుకున్న పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు ఒకరికొకరు కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు ఆటపాటలతో రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు రాబోయే రోజుల్లో ఆరోగ్యం గురించి మెలకువలు పాటించాలని గుర్తు చేసుకున్నారు కలిసి సహపంక్తి భోజనం చేశారు మృతి చెందిన చదువు చెప్పిన గురువులు తోటి మిత్రులకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి సదాలక్ష్మి, మారేపల్లి అనిత రాణి, అలిగిరెడ్డి సదాశివరెడ్డి, గుడికందుల ప్రభాకర్, గిరబోయిన కొమురయ్య, చిదురాల శ్రీనివాస్, గంజి రాజమౌళి, మాడుగుల శ్రీనివాస్, అరకాల విక్రమ్ కుమార్ లతో పాటు 60 మంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
