కాంగ్రెస్ లో నేనే సీనియర్ను నేనెందుకు పార్టీ మారుతాను? జీవనరెడ్డి
పార్టీ మారుతారనే వార్తలకు తెర.
జగిత్యాల ఎప్రిల్ 15:
కాంగ్రెస్ పార్టీ విడిచి మరో పార్టీలోకి మారుతున్నారనే ప్రచారాన్ని, కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఇన్నేళ్ళు పోరాటం చేసిన నేను, ఇప్పుడు పార్టీ మాటే ప్రసక్తే లేదని జీవంరెడ్డి ఖరాఖండిగా తేల్చిచెప్పారు.
ఈరోజు జగిత్యాలలో విలేఖరుల ప్రశ్నలకు జవాబిస్తూ, ఎవరో ఏదో ప్రచారం చేస్తే మీరెలా నమ్ముతారు. ప్రతిపక్షంలో పదేళ్లపాటు ఒంటరిగా పోరాటం చేసిన నేను పార్టీలో సీనియర్ను. నాకు పార్టీ మాటే ఆలోచన లేదని చెప్పారు.అయితే పార్టీ లో నా సీనియారిటీ కి స్థానం ఏమిటి అనే భావన నాలోనూ ఉందni చెప్పారు.
పార్టీలో నాకన్న సీనియర్ ఎవరు లేరు ఇప్పుడు ఉన్న వారిలో V H హన్మాంత్ రావు ఒక్కరు నాకన్న సీనియర్.పార్టీ మారుతనని ఎలా అనుకుంటున్నారని విలేకరులకు జీవన్ రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు.
జానారెడ్డి కూడా పార్టీలో నా తర్వాత 4 సంవత్సరాలకు పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న...పార్టీకి నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కామెంట్స్...
పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు జీవన్ రెడ్డి స్పందిస్తూ.. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన.
కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ మీరు వేరేలా ఎలా ఆలోచిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న.దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేసిన.
పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎంత పోరాడరో శాసన మండలి ఏకైక సభ్యుడిగా నేను అంతే పోరాటం చేశా.
ఎవరి హోదాలో వారిమి పోరాడం శాసన సభలో భట్టి విక్రమార్క గారు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి గారు శాసన మండలి లో నేను పార్టీ బలోపేతానికి పోరాడం
2014 లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన.2019 లో దశాబ్ద కాలం శాసన మండలి లో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీ ఆర్ ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేశాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
