సన్నపు బియ్యాన్ని ప్రతి లబ్దిదారునికి అందించాలి
భాజపా మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్ );
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో బీజేపీ మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ పేదలకు రేషన్ దుకాణాల ధ్వారా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తూ.. తూ.. మంత్రంగా పంపిణి చేసిందని విమర్శించారు.
సగానికి పైగా లబ్ధిదారులకు పంపిణి జరగలేదని, కాంగ్రెస్ నాయకులు ఫోటోల కోసమే చేసినట్లు ఉందని, పూర్తి స్థాయి లో సన్నబియ్యని ప్రతి లబ్దిదారుని అందిచలని అన్నారు, ప్రధాన మంత్రి అన్న గారి యోజన ద్యారా గత 6 సంవత్సరలుగా పేదలకు ఉచితoగా రేషన్ బియ్యం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా కష్టం కాలం నుండి ఉచితo పంపిణి చేస్తున్నారని అన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక హామీ కూడా నెరవేర్చలేదని అన్ని పథకాలు సగం సగం చేస్తుందని రైతు ఋణ మాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు బందు, రేషన్ కార్డు, ప్రతి మహిళా కు 2500 ఇస్తామని ఇవ్వకుండా ఇలా ప్రతి హామీ అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు, రానున్న స్థానిక ఎన్నికలలో మీ ప్రభుత్వంనికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అన్నారు, ఈ కార్యక్రమం లో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ చైతన్య స్కూల్లో అధికార ప్రదానోత్సవం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
