Today's cartoon

On
Today's cartoon

984899285

Today's cartoon 

Tags

More News...

Local News  State News 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గిరి నాగభూషణం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గిరి నాగభూషణం జగిత్యాల 10 జూన్ (ప్రజా మంటలు) :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.
Read More...
Local News 

భద్రతకు భాగస్వాములు కావాలి – నిఘా నేత్రాలకు దాతల సహకారం కావాలి*

భద్రతకు భాగస్వాములు కావాలి – నిఘా నేత్రాలకు దాతల సహకారం కావాలి* భీమదేవరపల్లి జూన్ 9 (ప్రజామంటలు) : మండలాన్ని నేరాల నుండి నేర రహిత మండలంగా చేయాలంటే పోలీసులపై మాత్రమే భద్రత భారం మోపడం కాకుండా, ప్రజల సహకారం అవసరమని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ల పరిధిలో...
Read More...
Local News 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి అయిదు రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి అయిదు రోజుల జైలు శిక్ష గొల్లపల్లి జూన్ 09 (ప్రజా మంటలు):   బుగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా  బొండ్ల తిరుపతి గొల్లపల్లి  సం,34 మద్యం సేవించి వాహనం నడుపుతుండగా , అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 172 రీడింగ్ రావడంతో, మద్యం తాగి వాహనంతో పట్టు పడగా సోమవారం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్
Read More...
Local News 

యోగా సాధన జీవితంలో భాగం కావాలి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

యోగా సాధన జీవితంలో భాగం కావాలి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, జూన్ 09 (ప్రజామంటలు) : శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు ఉల్లాసంగా ఉండాలంటే యోగ సాధన దైనందిన జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం కవాడిగూడలోని  సీజీవో టవర్స్  పీ.ఐ.బీ సెమినార్ హాల్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్...
Read More...
Local News 

గాంధీలో తాగునీటి ప్లాంట్ ప్రారంభం 

గాంధీలో తాగునీటి ప్లాంట్ ప్రారంభం  సికింద్రాబాద్, జూన్ 09 (ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రిలో  పేషంట్ల కోసం మంచుకొండ ఫౌండేషన్  ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ ను  సోమవారం సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ ఎం.వరుణ్ కుమార్ లు ప్రారంభించారు. ఆరు 300 లీటర్ల ప్లాంట్ లు, ఇరవై  వంద లీటర్ల వాటర్ కూలర్లను...
Read More...
State News 

సీఎం ను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

సీఎం ను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్  హైదరాబాద్ జూన్ 09: నూతనంగా మంత్రిపదవి చేపట్టిన తర్వాత,ఈరోజు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
Read More...
State News 

గాంధీ ఆస్పత్రిలో నీటి కొరతపై మానవహక్కుల కమిటి నోటీసు

గాంధీ ఆస్పత్రిలో నీటి కొరతపై మానవహక్కుల కమిటి నోటీసు   హైదరాబాద్ జూన్ 09: గాంధీ ఆసుపత్రిలో తాగునీటి కొరతపై వివిధ పత్రికలతో “గాంధీ ఆస్పత్రిలో దాహం.. దాహం” శీర్షికతో ప్రచురితమైన వార్తలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్  ఫిర్యాదుగా స్వేకరించింది. గాంధీ ఆసుపత్రిలో నీటికొరతకు గల కారణాలను వివరిస్తూ రెండురోజుల్లోగా (10 వ తేదీ) నివేదిక సమర్పించాలని మెడికల్ సూపరింటెండెంట్ ఆదేశించింది.   ప్రజా మంటలు జాతీయ...
Read More...
Local News 

వికసిత కృషి సంకల్ప్ అభియాన్ 

వికసిత కృషి సంకల్ప్ అభియాన్  గొల్లపల్లి జూన్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం, రాపల్లి గ్రామంలో "వికసిత కృషి సంకల్ప్ అభియాన్ - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం నిర్వహించారు. ఉత్సాహంగా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా సరైన వినియోగం,వ్యవసాయంలో నీటి యాజమాన్యం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించి, వారి...
Read More...
Local News 

జగిత్యాల లో ప్రముఖ వైద్యుని హఠాన్మరణం

జగిత్యాల లో ప్రముఖ వైద్యుని హఠాన్మరణం మాజీ గొల్లపల్లి జడ్పీటీసీ డా.నారాయణ మృతి గొల్లపల్లి జూన్ 9 (ప్రజా మంటలు) పీఎంజగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు,నవీన ఆసుపత్రి నిర్వాహకులు నక్క నారాయణ (58) గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాలలో ఎండి ఫిజీషియన్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నారాయణ హఠాన్మరణం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆకస్మిక మరణం...
Read More...
Local News 

భూభారతి సదస్సు అవగాహనల నిర్వహణల వల్ల ప్రజా వాణి రద్దు  కలెక్టర్ సత్యప్రసాద్

భూభారతి సదస్సు అవగాహనల నిర్వహణల వల్ల ప్రజా వాణి రద్దు  కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) కలెక్టరేట్లో సోమవారం నాడు (09.06.2025)నిర్వహించే ప్రజావాణి  కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్  బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. భూ భారతి అవగాహన సదస్సులు జగిత్యాల జిల్లాలోని అన్ని మండలముల లో నిర్వహిస్తున్నందున అధికారులు భూ...
Read More...
Local News 

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు హైదరాబాద్ జూన్ 8 (ప్రజా మంటలు) హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో  కొత్తగా మంత్రి పదవి చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ లో భాగంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుపుష్పగుచ్చం...
Read More...
Local News 

అడ్లూరికి మంత్రివర్గంలో చోటు_ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్

అడ్లూరికి మంత్రివర్గంలో చోటు_ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ హైదరాబాద్ జూన్ 8 (ప్రజా మంటలు)ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కిన సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం అడ్లూరి లక్ష్మణ్ ను ప్రత్యక్షంగా మర్యాదపూర్వకంగా కలిసి పూల గుత్తి అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా...
Read More...
Today's cartoon

Today's cartoon