మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు - ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్
మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు
ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్
జగిత్యాల మార్చ్ 26 (ప్రజా మంటలు) :
ప్రేమ, పెళ్లి పేర మైనర్ బాలికను లోబర్చుకొని, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసను చేసిన ఇద్దరు యువకులపి వివిధ నేరాలకింద కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పీఎస్లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
బాధితురాలు మైనర్ బాలిక 10వ తరగతితో తన చదువును నిలిపివేసి, వారి ఇంట్లోనే ఉండిపోయిందని, 2018-19 సంవత్సరంలో ప్రేమ్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడగా, ప్రేమ్ వారి స్నేహాన్ని దుర్వినియోగం చేసుకుని, ప్రేమ సాకుతో బలవంతంగా లోబర్చుకొని, ఆమెను గంజాయికి బానిశాను చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులకు మోజు తీర్చుకొని ఆమెను వదిలేయగా, గంజాయికి అలవాటుపడిన బాడితురాలు మరో వ్యక్తిత్వ పరిచయం పెనహకుకొని అదే తప్పుడు దారిలో వెళ్ళిందని, మరికొంత కాలానికి మరో మైనర్ బాలునితో సంబందాలు పెట్టుకొందని, ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో ఆమె అసలు విషయం తల్లి దండ్రులకు తెలపడంతో, వారు ఆమెను మాడకద్రవ్యాల పోలీసులు తెలిపారు.
ఆమె మత్తుకు బానిసైందని, ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆమెను మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రంలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడి నుంచి ఆమెను ప్రభుత్వ సురక్షిత గృహంలోకి మార్చారు.
విచారణలో, తల్లిదండ్రులు, సిడబ్ల్యుసి అధికారులు, మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రం అధికారుల వాంగ్మూలాల ప్రకారం,నిందితులు ఆమెను మత్తులో బలవంతం చేసి, వివిధ ప్రదేశాలలో వేర్వేరు సమయాల్లో లైంగికంగా వేధించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితులు ఆరెల్లి ప్రేమ కుమార్,సారపాక వెంకటేశ్ లతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న(సీసీఎల్) బాలున్ని, పట్టుకొని వారి నుండి కొంత ఎండు గంజాయిని కూడ స్వాధీనం చేసుకొని, కోర్టులో ప్రవేశ పెట్టగా, ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్ కు, ఒకరిని వారిని బాల నెరస్తుల కేంద్రానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)