యావత్ విశ్వకర్మలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి వెంటనే అరెస్టు చేయాలి... భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎసి.ఎస్ రాజు
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో భారత్ సురక్ష సమితి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎసి.ఎస్.రాజు, చెట్ల గంగాధర్, అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ ఇటీవల విశ్వకర్మల పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కంచె ఐలయ్య భేషరతుగా హిందువులైన విశ్వకర్మలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
గతంలో కూడా హిందువులపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని హిందు మతంలో చీలికలు తీసుకొస్తున్నాడని వెంటనే కంచ ఐలయ్య ను అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెళ్లి కాశీ నాదం, చిట్ల గంగాధర్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి , జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, వేముల పోచమల్లు,వేముల దేవరాజం, నారెండుల శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)