ఇన్నాళ్లు ప్రజలపై అధిక పన్నులు వేసిన బీజేపీ, ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవడాన్ని స్వాగతిస్తున్న - జీవన్ రెడ్డి 

On
ఇన్నాళ్లు ప్రజలపై అధిక పన్నులు వేసిన బీజేపీ, ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవడాన్ని స్వాగతిస్తున్న - జీవన్ రెడ్డి 

పన్నుల్లో రాష్ట్రాలకు 60% కేంద్రానికి 40% పన్నులు కేటాయించాలి.

జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):

కేంద్ర ప్రభుత్వం జీ ఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని చెప్తున్నారు అంటే గతంలో అధిక పన్నుల భారం వేశామని చెప్పకనే చెప్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు.

వినియోగదారులు ఎనిమిదేళ్లుగా ఆర్థిక భారం మోస్తున్నారు. జీ ఎస్ టి స్లాబులు 5,18, 40 స్లాబులు గా ఏర్పాటు చేయడం పై ఆహ్వానిస్తున్నాం.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళ వారం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈసమావేశంలో జీవన్ రెడ్డి పలు అంశాలు వివరించారు.

యూపీ ఏ ప్రభుత్వం పన్నుల విధానం సరళీకృతం చేయాలని, వినియోగదారుల పై పన్ను భారం తగ్గించాలనే లక్యం పన్నుల విధానం రూపొందించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన జీ ఎస్ టి పన్నుల విధానం పై వాస్తవాలను గ్రహించడం సంతోషకరం.ప్రతి వస్తువు పై గతంలో ఎంత రేటు ఉండే ఎంత తగ్గించారని వంటి వివరాలతో దుకాణం ఎదుట బోర్డు ఏర్పాటు చేయాలి.

ఓల్డ్ స్టాక్ పేరిట పాత పన్ను విధానం తో వినియోగదారుడి పై భారం మోపుతుండడం సరికాదు.జీ ఎస్ టి పన్నుల విధానం పై జిల్లా పరిపాలన అధికార యంత్రాంగం పర్యవేక్షించాలి.
జీ ఎస్టీ తగ్గింపు ఫలాలు వినియోగదారులకు చేరాలి.

నూతన జీ ఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆదాయం సమకూర్చాలి.రాష్ట్రాలకు పన్నుల్లో  రాష్ట్రాలకు 60 % వాటా కేటాయించాలి.పెట్రోల్, డీజిల్ పన్నులతో ప్రతి వస్తువు పై భారం పడుతుంది.

పొగాకు, మాదక ద్రవ్యాల పై 40 శాతం స్లాబులో  చేర్చడం పై ఎవరికి భిన్నాభిప్రాయం లేదు.కేంద్రం, రాష్ట్రాలు  పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న పన్నులు 50 శాతం దాటుతున్నాయి. 

పొగాకు, మాదకద్రవ్యాల పై విధించే జీ ఎస్టీ పన్ను కన్నా పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న పన్నులు అధికం గా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాలు వినియోగదారుల సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి.

పెట్రోల్, డీజిల్ లగ్జరీ వస్తువులు కాదు..నిత్యావసర వస్తువుల ధరలు కూడా, పెట్రోల్, డీజిల్ ధరల పై ఆధారపడి ఉన్నాయి.

18 శాతానికి తగ్గించడం సంతోషం.

పన్నుల్లో రాష్ట్రాలకు 60% కేంద్రానికి 40% పన్నులు కేటాయించాలి.వినియోగదారుల పై పన్నుల భారం తగ్గించాలనే ఆలోచననే పెద్ద సంక్షేమ పథకం.

క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు ప్రధాని మోడీ చొరవ తీసుకొని, పెట్రోల్, డీజిల్ పై ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు చేయాలి.

వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ 18 శాతం జీ ఎస్టీ స్లాబ్ లో చేర్చాలి.

జీ ఎస్టీ అమలుతో రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతున్నామనే భావన లేకుండా కేంద్ర పన్నుల వాటాలో 60% రాష్ట్రాలకు కేటాయించాలి.

రాష్ట్రాలు స్వయం సంవృద్ధి సాధించే దిశగా కేంద్రం చొరవ తీసుకోవాలి.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రతి వ్యాపార సంస్థ ఎదుట నూతన పన్ను విధానం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.

పాత పన్నులు..రెట్లు, జీ ఎస్టీ రేట్ల అమలు వినియోగదారుడికి తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి.. జీ ఎస్టీ పన్నుల విధానం లబ్ది వినియోగదారులకు చేరేలా పర్యవేక్షించాలని మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి జీల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Tags
Join WhatsApp

More News...

State News 

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం    *డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ వైఎంసీఏ చౌరస్తా వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులో ఘోర ప్రమాదం తప్పింది.గోపాలపురం ఎస్.ఐ మాధవి తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి జూబ్లీ బస్...
Read More...
National  Comment 

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం   బీహార్ ఎన్నికలపై ప్రత్యేక కథనం NDA - INDIA కూటములలో తిరుగుబాట్లు నిరుద్యగం, ఓటర్ల జాబితాలో లోపాలు ప్రశాంత్ కిషోర్ సైంధవ పాత్ర    పట్నా, అక్టోబర్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నెలలో కఠినమైన పోటీ ఎదురవుతోంది. రాష్ట్రంలో యువ...
Read More...
Local News 

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన  శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక    జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం తేదీ 1 నవంబర్ 2025 కార్తీక శుద్ధ త్రయోదశి నుండి సోమవారం 3 తేదీ వరకు. జరిగే ప్రతిష్ట కార్యక్రమం శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ నందీ ధ్వజస్తంభ పున ప్రతిష్ట, రాత్రి కార్తీక...
Read More...
Local News 

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి  ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య    జగిత్యాల అక్టోబర్ 19(ప్రజా మంటలు) జగిత్యాల పట్టణం కి చెందిన మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మిని జాతీయ బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  ఆర్. కృష్ణయ్య తెలిపారు.  ఆదివారం హైదరాబాద్ లోని కార్యాలయం లో కృష్ణయ్య లక్ష్మీకి నియామాకాపు...
Read More...

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ "లొంగుబాట్లు విప్లవాన్ని ఆపలేవు; అంతిమ విజయం ప్రజలదే" మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పత్రికా ప్రకటన  హైదరాబాద్‌, అక్టోబర్ 16 (ప్రజా మంటలు):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, అలాగే ఉత్తర సబ్‌జోనల్ బ్యూరో...
Read More...
National  International  

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయిల్ కాల్పుల ఉల్లంఘన గాజా సిటీ, అక్టోబర్ 19 (ప్రజా మంటలు)అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్‌తో ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ సైన్యం కనీసం 47 సార్లు ఉల్లంఘనలు జరిపి, 38 మంది పలస్తీనియన్లు మృతి చెందగా 143 మంది గాయపడ్డారు అని గాజా మీడియా కార్యాలయం ప్రకటించింది....
Read More...
State News 

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అక్టోబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ...
Read More...
Local News 

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి   ఇన్స్పెక్టర్.   జి నాగరాజు సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు):  దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్ స్పెక్టర్ జీ. నాగరాజు సూచించారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు,బ్లాంకెట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల...
Read More...
Local News  State News 

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి - స్కై ఫౌండేషన్ అధినేత డాక్టర్.వై,సంజీవ కుమార్,  9393613555,9493613555 సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు): కోట్ల కాంతులతో విరాజిల్లే పండగ దీపావళి, చిన్న పెద్ద అందరూ  కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే సంబరాల పండుగ దీపావళి, ఈ దీపావళి  రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే మరింత ముచ్చటగా, మురిపెంగా, సంబరంగా ఆత్మీయుల నడుమ జీవితకాల...
Read More...
National 

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు ఏడు రోజుల్లోపు విడుదల చేయకపోతే జైలు పరిపాలన విభాగానికి తెలియజేయాలి న్యూ ఢిల్లీ అక్టోబర్ 19:   పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ జైలులో ఉండకుండా చూసుకుంటుంది. ఈ నిర్ణయం వేలాది మంది ఖైదీలకు ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద నిందితుడు బెయిల్...
Read More...
National  Comment  International  

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ డ్రీమ్‌ఫోర్స్ 2025’ వేదికపై సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్‌తో చర్చలో సుందర్ పిచాయ్ —“దక్షిణ భారత్‌ నాకు ఇష్టం… క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చే దశాబ్దంలో గేమ్‌చేంజర్ అవుతుంది”    సాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 19: అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతున్న డ్రీమ్‌ఫోర్స్ 2025 టెక్ సమ్మిట్ వేదికగా, శనివారం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు సేల్స్‌ఫోర్స్...
Read More...
Local News 

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్ బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యులుగా, మూడేళ్ల కాలం పాటు నియామకం అయిన ట్రస్ట్ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి నియామకానికి సహకరించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More...