అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు అమెరికాలో ప్రత్యేక సన్మానం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
ప్రఖ్యాత అంతర్జాతీయ ఇంద్రజాలికుడు,ఇల్యూషనిస్ట్ సామల వేణు కు అమెరికాలోని హడ్సన్ కౌంటీ కమిషనర్ విలియం ఓ’డీ ఆ ప్రత్యేక అభినందన పత్రం (Proclamation) సమర్పించారు. ఆయన 40 ఏళ్లకు పైగా సామాజిక, సాంస్కృతిక, కళలు మరియు వినోద రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. అదేవిధంగా కెర్నీ మేయర్ క్యారల్ జీన్ డాయిల్ మరియు న్యూ జెర్సీ సిటీ కౌన్సిల్ అధ్యక్షురాలు జాయిస్ వాటర్మ్యాన్ లు సామల వేణు కు ప్రత్యేక Citation సమర్పించి ఆయన ప్రతిభను సన్మానించారు.
ఈ కార్యక్రమం న్యూ జెర్సీ సిటీ మేయర్ ఆఫీస్ లో నిర్వహించబడింది. పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకకు హాజరయ్యారు. సామల వేణు 40 ఏళ్ల కృషి, సామాజిక, సాంస్కృతిక, కళా మరియు వినోద రంగాలలో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ సన్మానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ దిచిపల్లి, సామాజిక కార్యకర్త అర్జుమంద్ జువేరియా (NJ), మాధవి సామల పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
