ఘనంగా కొనసాగుతున్న సువర్ణ దుర్గ నవరాత్రి ఉత్సవాలు
జగిత్యాల సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శ్రీరామచంద్ర కళ్యాణ వేదికపై సువర్ణ దుర్గ సేవాసమితి చారిటబుల్ ట్రస్ట్ వారిచే సువర్ణదుర్గ మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతినిత్యం గో పూజ గో హారతి విశేషంగా నిర్వహిస్తున్నారు.
కాగా మా తలచే కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి. నిత్య సుమంగళి అయిన అమ్మవారికి బుధవారం సాయంత్రం గాజులు అలంకరణకు నిర్వాహకులు అమ్మవారిని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా సువర్ణదుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగిస్తున్నామని భక్తుల, భవానీల సహాయ సహకారాలతో ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రతినిత్యం విశేష పూజలు కొనసాగుతున్నాయని దీనికిగాను ధన వస్తు రూపేనా అన్నదానమునకు సహకరించదల్చిన దాతలు నిర్వాహకులకు అందజేసి రసీదు పొందగలరని తెలిపారు. 18 సంవత్సరాల నుండి కన్యలకు కాత్యాయ ని వ్రతం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. శుక్రవారం అమ్మవారికి బోనాలు ఉత్సవం జరుగుతుందని పేర్కొన్నారు .తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా నిత్యము గోపూజ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
