సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి
వేములకుర్తి గ్రామంలో కోట శ్రీనివాసరావు మృతి నివాలి లో తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి
ఇబ్రహీంపట్నం జూన్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పదశ్రీ అవార్డు గహిత,విలక్షణ సీనియర్ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు ప్రజల మదిలో అయన చిరస్మరణీయం గా తెలుగు ప్రజల గుండెల్లో స్ధానం సంపదించుకోన్నారని తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి అన్నారు.
అదివారం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్ర్రామం లో కోట శ్రీనివాసరావు మృతి పట్ల గ్రామ కుడలిలో అయన చిత్ర పటాన్ని ఎర్పాటు చేసి నివాల్లు అర్పించారు. ఈసందర్భంగా నిర్మాత భరత్ కుమార్ మాట్లాడుతు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942,జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అయన ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందారని అన్నారు.
సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అయనకు 2015లో కోట శ్రీనివాసరావు కు పద్మశ్రీ పురస్కారం 9 నంది అవార్డులు అందుకున్న మహ నటుడు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు మరణం సినిమా రంగంలో నే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో తివ్ర విషాదం నిప్పిందన్నారు.
అయన మృతకి నివాళి అర్పించిన వారిలో సినిఆర్టిస్ట్ లు రాధరపు ప్రభాకర్, అరె రమేష్, కళభిమానులు కారం ఇంద్రయ్య,అరె సురేందర్, పుప్పాల రాజేష్, బుక్య కైలాష్, అందుగుల నాగేష్,బస మల్లేశ్,అందుగుల ప్రవిణ్,దోనికెన జగదిష్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
