ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ఎమ్మెల్సీ కవిత ముట్టడించారు.
వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు: బస్ పాస్ ధరలను పెంచి, ఉద్యోగులే,యువత,విద్యార్థులపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపింది. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది
బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారు.ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ 300 పైగా భారం పడుతుందని అంచనా
అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన పోలీసులు,ఏ పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారో చెప్పకుండా పోలీసులు హైడ్రామా సృష్టిస్తున్నారని కార్యకర్తల ఆరోపణ.
ఎమ్మెల్సీ కవితను ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆగ్రహం
తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామన్న పోలీసులు, తరువాత కంచన్ భాగ్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంఎల్సీ కవిత ను కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు
ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తెలంగాణ జాగృతి కార్యకర్తలు భారీగా తరలివస్తునన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత
