35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)
పట్టణ 35వ వార్డు లో 13 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
భజన మందిరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయటం జరిగింది.
ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.
తడి పొడి చెత్త వేరు చేయాల్సి అవసరం ఉంది.
డంపింగ్ యార్డు తో డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడరాదు.పట్టణ ప్రజలు ఆలోచన చేయాలి.
ప్రజల సహాకారం ఉండాలి
అందరి భాగస్వామ్యం తోనే పట్టణం అభివృద్ధి...
రామాలయం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తా..
జగిత్యాల పట్టణానికి ఏడాది కాలం లో 50 కోట్ల పనులు పూర్తి అయ్యాయి..
జగిత్యాల పట్టణానికి 50 కోట్లు మంజూరు అయ్యాయి..
జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,అడువల లక్ష్మణ్,బాలే శంకర్,
బొలుసాని పద్మావతి శ్రీనివాస్, సిరీసిల్ల శ్రీనివాస్,టివి సత్యం,ఉమాభారతి,టివి సూర్యం, ఏ ఓశ్రీనివాస్, ఈఈ శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు,పట్టణ నాయకులు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
