కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ జూన్ 30( ప్రజా మంటలు )
మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
అభివృద్ధి సంక్షేమ రెండు కళ్లలా అభివృధి..
రైతు భరోసా పథకం లో భాగంగా 9 రోజులో 9 వేల కోట్ల రూపాయలు మంజూరు.
ప్రతి గ్రామంలో అర్హులైన ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తాం..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళ సంఘాల ద్వారా 1 లక్ష రుణం మంజూరు
దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత బస్సు,గృహ జ్యోతి పతకాలు అమలు చేస్తున్నాం.
పెంబట్ల బీరయ్య గుడి కి సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు అయ్యాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ నరసింహ రెడ్డి,వైస్ చైర్మన్ బాపిరాజు,రాజేందర్ రెడ్డి,సురేందర్,సుధాకర్ రావు,ఎంపీడీవో గంగాధర్,అధికారులు,మాజీ సర్పంచులు,ఎంపిటిసి లు, నాయకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
