దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం
సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు ఈ నిర్ణయం న్యాయాన్ని చేకూరుస్తుంది సమాజంలో వాస్తవిక పరిస్థితులను బట్టి సముచితమైన ప్రాతినిథ్యం కల్పించిన మార్గం ఇది తెలిసినట్టే ప్రస్తుతం పరిస్థితుల్లో సుమారు 55% శాతం జనాభా ఓబీసీలుగా ఉన్నారు అంచనాలుగా అంచనాలు ఉన్నా అధికారికంగా గణాంకాలు లేవు పేదలు వంచిత వర్గాల డేటా లేనిది విధానాలు లక్ష్యాన్ని మిస్ అవుతున్నాయి నేపథ్యంలో కుల గణనా వాస్తవాల వెలుగులోకి తీసుకురానుంది బీసీ బిల్లు కెసిఆర్ రాష్ట్రంలో రెండు కోట్లకు పైన ఉన్న బీసీలు అంటే అంటే అలుసా అని రాజేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాలుగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి సర్వే మాత్రమే చేసింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ కాబట్టే ఈరోజు బీసీలకు న్యాయం చేకూరుస్తుంది ఈ బీసీ కుల గణన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపింది బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ లకు ధన్యవాదములు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
