శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

On
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

 
 గొల్లపల్లి ఎప్రిల్ 22 (ప్రజా మంటలు):

 గొల్లపల్లి మండలంలోని భీం రాజ్ పల్లి గ్రామంలో ఆలయ భూదాతలు చింతపండు తిరుపతిరెడ్డి- శశికళ దంపతులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు  బుధవారము గురువారము రెండు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు బ్రహ్మశ్రీ అత్తులూరి బాల శంకర శాస్త్రి( ఆంధ్రప్రదేశ్ ), బ్రహ్మశ్రీ నాగుల మల్యాల వీరాచార్యులు( పెద్దపల్లి ) వేద బ్రాహ్మణుల కమిటీ బృందం కరకముల చేత పూజలు నిర్వహించబడును.నేటి బుధవారం గణపతి పూజ, స్వామివారికి విశేష అభిషేకము, అగ్ని ప్రతిష్టాపన హోమాలు నిర్వహించబడును. సాయంత్రం ఐదు గంటలకు మహిళల చేత సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించబడును. అలాగే 24 గురువారం రోజున, సర్వదేవత హోమాలు, మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేక, తీర్థ ప్రసాద వితరణ, ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో  భక్త మహాశయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బొమ్మెన కుమార్ కోరారు.

Tags

More News...

Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మే 15( ప్రజా మంటలు) మండలంలోని కల్లెడ గ్రామంలో పొలాస వ్యవసాయ కళాశాల వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఇది ఒక మంచి కార్యక్రమన్నారు  రైతు విజ్ఞాన కేంద్రం ను కళ్ళేడ లో ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని...
Read More...
Local News 

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                                                           జగిత్యాల మే 15 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన జగిత్యాల జిల్లా స్వచ్ఛ భారత ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ..తమ నెల వారి చెల్లించే జీతం 20 వేలకు బదులు 16 వేలు చెల్లించారని ఇట్టి సమస్యను పరిష్కరించి...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష         రాయికల్ మే 15( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా  రాయికల్ పోలీసు  స్టేషన్ పరిధిలోని ఉప్పమడుగు కి   చెందిన అల్లేపు వెంకట నర్సయ్య (49) అనే వ్యక్తి  అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతుండగా    ఎస్.ఐ సుధీర్ రావు సంబంధిత వ్యక్తి పై కేసు నమోదుచేసి కోర్టు లో హాజరుపరచగా న్యాయమూర్తి  కరుణాకర్  Spl. Judicial...
Read More...
Local News 

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                       జగిత్యాల మే 15( ప్రజా మంటలు)        పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు.జిల్లా ఆర్మ్ రిజర్వ్ విభాగం లో  హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ARSI )గా పదోన్నతి పొందిన జాదవ్ గోకుల్ జిల్లా...
Read More...
Local News 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి  గొల్లపల్లి మే 14  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె గ్రామంలో బి బి కే బొమ్మెన కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించే  క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి టాస్క్ వేసి బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఐపీ బిల్డింగ్ వెనుక అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి    సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు):: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (55-60 ఏండ్ల వయసు)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టర్లు...
Read More...
Local News 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ వేములవాడ మే 14 ( ప్రజా మంటలు)    దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి...
Read More...