కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ వ్యాఖ్యలపై జాగృతి నాయకుల ఫిర్యాదు
హైదరాబాద్ ఏప్రిల్ 11:
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ మహనీయుల విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహవిష్కరణలో ఉదయం నుండి సాయంత్రం వరకు గందరగోళ వాతావరణం నెలకొంది..ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకుంటున్న జాగృతి మరియు యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు
ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ బీసీ సంఘాల నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ స్టేజి పైకి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ,ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు.
మహిళా పట్ల ఇలా వ్యాఖ్యలు చేస్తున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధులందరూ అడ్డు తగలకపోవడం శోచనీయం అంటూ, అంతగా ఉత్సాహం ఉంటే బీసీ సంఘం కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
